రష్యా అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పుతిన్ పోటీ
మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రభుత్వ మద్దతు కలిగిన రియా వార్తా సంస్థ తెలిపింది. ప్రజల్లో…
మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రభుత్వ మద్దతు కలిగిన రియా వార్తా సంస్థ తెలిపింది. ప్రజల్లో…
దుబాయ్ : కువైట్ పాలక అమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సాబా (86) శనివారం మరణించారు. చమురు సంపన్న దేశమైన కువైట్లోని అంతర్గత…
తెహ్రాన్ : భారత్కు వీసా ఫ్రీ అవకాశం కల్పించిన శ్రీలంక, మలేషియా, థాయ్లాండ్, కెన్యాల జాబితాలో ఇరాన్ కూడా చేరింది. భారత పర్యాటకులను ప్రోత్సహించేందుకు వీసా ఫ్రీ…
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రంత 4.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్ఎస్సి) సామాజిక మాధ్యమం…
గాజా : ప్రస్తుతం గాజాలో ప్రజల జీవనం అధ్వానంగా ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాలో నిరంతర వర్షం, చలి పాలస్తీనా కుటుంబాల కష్టాలను మరింత…
గాజా : అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇజ్రాయెల్ సైన్యం వరుసగా దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం దాదాపు 89 మంది…
వెనెజులా : వెనెజులాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. 17 వాహనాలు ఒకదానికొకటి…
పాయింట్ బ్లాంక్ రేంజ్లో నిర్వాసితులను చంపేసిన వైనం గాజా : ఇజ్రాయిల్ ముమ్మరంగా జరుపుతున్న దాడులతో సర్వం కోల్పోయి నిర్వాసితులైన వారు పాఠశాలల్లో తల దాచుకుంటున్నారు. వారిని…
ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం వుందని వ్యాఖ్యలు వాషింగ్టన్ : ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కరడుగట్టిన ప్రభుత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం వుందని అమెరికా అధ్యక్షుడు జో…