అంతర్జాతీయం

  • Home
  • ఎల్‌ఇటి వ్యవస్థాపకుల్లో ఒకరైన హఫీజ్‌ అబ్దుల్‌ మృతి :యుఎన్‌

అంతర్జాతీయం

ఎల్‌ఇటి వ్యవస్థాపకుల్లో ఒకరైన హఫీజ్‌ అబ్దుల్‌ మృతి :యుఎన్‌

Jan 12,2024 | 14:51

 జెనీవా :   లష్కరే తొయిబా (ఎల్‌ఇటి) వ్యవస్థాపకుల్లో ఒకరైన హఫీజ్‌ అబ్దుల్‌ సలామ్‌ బుట్టావి మరణించినట్లు శుక్రవారం ఐక్యరాజ్యసమితి (యుఎన్‌) ధృవీకరించింది. పాకిస్థాన్‌ ప్రభుత్వం కస్టడీలో ఉన్న…

అంతర్జాతీయ కోర్టులో నేడు వాదనలు వినిపించనున్న ఇజ్రాయిల్‌

Jan 12,2024 | 12:45

జెనీవా :    పాలస్తీనియులపై చేపడుతున్న నరమేథంపై ఐరాస అత్యున్నత న్యాయస్థానం (ఐసిజె)లో ఇజ్రాయిల్‌ శుక్రవారం వాదనలు వినిపించనుంది. పాలస్తీనీయులను తుడిచిపెట్టే లక్ష్యంతోనే ఇజ్రాయిల్‌ మారణకాండ చేపట్టిందని…

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ కలిగిన దేశాలు ఇవే ..!

Jan 11,2024 | 13:28

న్యూఢిల్లీ  :   ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, సింగపూర్‌లు 2024లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు కలిగిన దేశాలుగా నిలిచాయి. 227 దేశాల జాబితాలో ఈ ఆరు…

ఐసిజె లో దక్షిణాఫ్రికాకు పెరుగుతున్న మద్దతు

Jan 11,2024 | 09:45

ఇజ్రాయిల్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి ప్రిటోరియా : గాజాలో ఇజ్రాయిల్‌ సైనిక చర్యలను నిలుపు చేస్తూ తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని (ఐసిజె)…

సబ్సీడీల్లో కోతకు వ్యతిరేకంగా జర్మనీలో రైతుల నిరసన

Jan 11,2024 | 09:32

బెర్లిన్‌ : వ్యవసాయ రంగానికి చెందిన సబ్సీడీల్లో ప్రభుత్వం కోత విధించడానికి నిరసనగా జర్మనీ వ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. సబ్సీడీల్లో కోత విధించడాన్ని విరమించుకోవాలని డిమాండ్‌…

చాంగ్‌-6 లూనార్‌ మిషన్‌కు చకచకా ఏర్పాట్లు

Jan 11,2024 | 09:30

ప్రయోగ వేదిక వద్దకు చేరుకున్న రోదసీ నౌక విడిభాగాలు బీజింగ్‌ : ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో చాంగ్‌-6 లూనార్‌ మిషన్‌ను ప్రారంభించడానికి చైనా జాతీయ రోదసీ…

భూటాన్‌ ప్రధానిగా త్సెరింగ్‌ టోగ్బే

Jan 11,2024 | 09:27

థింపూ : మంగళవారం జరిగిన భూటాన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పిడిపి) విజయం సాధించింది. బుధవారం ఎన్నికల కమిషన్‌ అధికారికంగా వెలువరించిన ఫలితాల్లో మొత్తం…

Ecuador : సాయుధ ముఠాలు జరిపిన దాడుల్లో పది మంది మృతి

Jan 10,2024 | 17:09

క్వీటో : ఈక్వెడార్‌లో సాయుధ ముఠాలు జరిపిన వరుస దాడుల్లో కనీసం పది మంది చనిపోయారు. దీంతో అంతర్గత సాయుధ పోరాటంలో దేశం నలిగిపోతుంది అని ఆ…

గాజాలో పౌరుల మరణాలు సహించరానివి !

Jan 11,2024 | 09:41

ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో భారత రాయబారి రుచిరా కాంభోజ్‌ ఒకే రోజు 147మంది పాలస్తీనియన్లు మృతి సురక్షిత జోన్‌లనూ విడిచిపెట్టని ఇజ్రాయిల్‌ బలగాలు అబ్బాస్‌తో బ్లింకెన్‌…