ఎల్ఇటి వ్యవస్థాపకుల్లో ఒకరైన హఫీజ్ అబ్దుల్ మృతి :యుఎన్
జెనీవా : లష్కరే తొయిబా (ఎల్ఇటి) వ్యవస్థాపకుల్లో ఒకరైన హఫీజ్ అబ్దుల్ సలామ్ బుట్టావి మరణించినట్లు శుక్రవారం ఐక్యరాజ్యసమితి (యుఎన్) ధృవీకరించింది. పాకిస్థాన్ ప్రభుత్వం కస్టడీలో ఉన్న…
జెనీవా : లష్కరే తొయిబా (ఎల్ఇటి) వ్యవస్థాపకుల్లో ఒకరైన హఫీజ్ అబ్దుల్ సలామ్ బుట్టావి మరణించినట్లు శుక్రవారం ఐక్యరాజ్యసమితి (యుఎన్) ధృవీకరించింది. పాకిస్థాన్ ప్రభుత్వం కస్టడీలో ఉన్న…
జెనీవా : పాలస్తీనియులపై చేపడుతున్న నరమేథంపై ఐరాస అత్యున్నత న్యాయస్థానం (ఐసిజె)లో ఇజ్రాయిల్ శుక్రవారం వాదనలు వినిపించనుంది. పాలస్తీనీయులను తుడిచిపెట్టే లక్ష్యంతోనే ఇజ్రాయిల్ మారణకాండ చేపట్టిందని…
న్యూఢిల్లీ : ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్లు 2024లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టులు కలిగిన దేశాలుగా నిలిచాయి. 227 దేశాల జాబితాలో ఈ ఆరు…
ఇజ్రాయిల్పై చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి ప్రిటోరియా : గాజాలో ఇజ్రాయిల్ సైనిక చర్యలను నిలుపు చేస్తూ తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని (ఐసిజె)…
బెర్లిన్ : వ్యవసాయ రంగానికి చెందిన సబ్సీడీల్లో ప్రభుత్వం కోత విధించడానికి నిరసనగా జర్మనీ వ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. సబ్సీడీల్లో కోత విధించడాన్ని విరమించుకోవాలని డిమాండ్…
ప్రయోగ వేదిక వద్దకు చేరుకున్న రోదసీ నౌక విడిభాగాలు బీజింగ్ : ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో చాంగ్-6 లూనార్ మిషన్ను ప్రారంభించడానికి చైనా జాతీయ రోదసీ…
థింపూ : మంగళవారం జరిగిన భూటాన్ పార్లమెంట్ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) విజయం సాధించింది. బుధవారం ఎన్నికల కమిషన్ అధికారికంగా వెలువరించిన ఫలితాల్లో మొత్తం…
క్వీటో : ఈక్వెడార్లో సాయుధ ముఠాలు జరిపిన వరుస దాడుల్లో కనీసం పది మంది చనిపోయారు. దీంతో అంతర్గత సాయుధ పోరాటంలో దేశం నలిగిపోతుంది అని ఆ…
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత రాయబారి రుచిరా కాంభోజ్ ఒకే రోజు 147మంది పాలస్తీనియన్లు మృతి సురక్షిత జోన్లనూ విడిచిపెట్టని ఇజ్రాయిల్ బలగాలు అబ్బాస్తో బ్లింకెన్…