అంతర్జాతీయం

  • Home
  • భారత్‌తో ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోం : మాల్దీవులు

అంతర్జాతీయం

భారత్‌తో ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోం : మాల్దీవులు

Mar 7,2024 | 08:44

మాలె: హైడ్రోగ్రాఫిక్‌ సర్వేల కోసం భారత్‌తో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు ప్రకటించారు. ఆ సర్వేలను తాము సొంతంగా చేపట్టగలమన్నారు. ”హైడ్రోగ్రాఫిక్‌ సర్వేలకు…

‘సూపర్‌ ట్యూస్‌డే’ ప్రైమరీల్లో సత్తా చాటిన బైడెన్‌, ట్రంప్‌లు

Mar 6,2024 | 13:12

 వాషింగ్టన్‌ :    సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ విజయం సాధించారు. మరో…

స్థంభించిన ఫేస్‌బుక్‌, ఇస్టాగ్రామ్‌

Mar 6,2024 | 11:18

లాగిన్‌ విఫలం, ఆకస్మిక లాగౌట్లతో తిప్పలు  హ్యాకింగ్‌ ఆందోళనలతో హడలెత్తిన వినియోగదారులు న్యూఢిల్లీ   :   మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా వేదికలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌,…

సివిల్‌ దుస్తుల్లోనూ అవసరం లేదు

Mar 6,2024 | 11:13

మాల్దీవుల  అధ్యక్షుడు ముయిజు మాలె :      భారత సైనిక సిబ్బందిని తాము ఏ రకంగానూ అనుమతించబోమని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజు తెలిపారు. సాంకేతిక…

తిరిగి సమ్మెలోకి జర్మనీ రైల్వే కార్మికులు

Mar 5,2024 | 17:19

 బెర్లిన్‌ :    తమ డిమాండ్ల సాధన కోసం బుధవారం నుండి తిరిగి సమ్మెలోకి వెళ్లనున్నట్లు జర్మనీలోని యూనియన్‌ ఆఫ్‌ జర్మన్‌ మెషినిస్ట్స్‌ (జిడిఎల్‌) సోమవారం ప్రకటించింది. …

‘తెలం’పై మితవాద జేవియర్‌ ఉక్కుపాదం .. వెల్లువెత్తిన కార్మికుల నిరసన

Mar 5,2024 | 16:45

 బ్యూనస్‌ ఎయిర్స్‌ :    అర్జెంటీనాలోని ఏకైక జాతీయ మీడియా సంస్థ ‘టిఇఎల్‌ఎఎం’ (తెలం)ను మితవాద అధ్యక్షుడు జేవియర్‌ మిలే సోమవారం మూసివేశారు.  ఆ సంస్థ వెబ్‌సైట్‌ను…

హైతీలో ఎమర్జెన్సీ.. రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం

Mar 5,2024 | 10:52

పోర్ట్‌ ఔ ప్రిన్స్‌ :    హైతీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. రాత్రివేళల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. గత శనివారం దేశ రాజధానిలోని ప్రధాన…

పాక్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ ప్రమాణం

Mar 4,2024 | 21:10

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రధానిగా రెండోసారి షెహబాజ్‌ షరీఫ్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ అధ్యక్ష భవనంలో జరిగిన కార్యక్రమంలో షెహబాజ్‌ (72)తో అధ్యక్షుడు ఆరిఫ్‌…