కాబూల్లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
కాబుల్ :కాబూల్లోని పశ్చిమ ప్రాంతంలోని దష్ట్-ఎ-బర్చి ప్రాంతంలో కోస్టర్ మోడల్గా గుర్తించబడిన బస్సులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు గురించి కాబూల్ పోలీసు అధికార ప్రతినిధి…
కాబుల్ :కాబూల్లోని పశ్చిమ ప్రాంతంలోని దష్ట్-ఎ-బర్చి ప్రాంతంలో కోస్టర్ మోడల్గా గుర్తించబడిన బస్సులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు గురించి కాబూల్ పోలీసు అధికార ప్రతినిధి…
ఢాకా : ప్రతిపక్షాల బహిష్కరణల మధ్య బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ప్రధాని షేక్ హసీనా ఢాకాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశాభివృద్ధికి …
ఇజ్రాయిల్ రక్షణ మంత్రిటెల్ అవీవ్ : గాజా ప్రాంతంపై బాంబు దాడులను ముగించిన తర్వాత ఆ ప్రాంతంలో ఏం చేయాలనే ప్రణాళికలను ఇజ్రాయిల్ వెల్లడించింది. ‘విజన్…
ఖాన్ యూనిస్లో ఇంటిపై దాడి : 22మంది పాలస్తీనియన్ల మృతి ప్రధాన బాధితులు చిన్నారులేనన్న యునిసెఫ్ ఇజ్రాయిల్ ఎయిర్బేస్ లక్ష్యంగా హిజ్బుల్లా రాకెట్ దాడులు గాజా :…
పాలస్తీనీయుల పక్షానే మేము కేంద్రానికి తేల్చి చెప్పిన భారత నిర్మాణ కార్మికుల సమాఖ్య న్యూఢిల్లీ : గాజాలో రక్తపుటేరులు పారిస్తూ, పెద్దయెత్తున మారణ హౌమం సృష్టిస్తున్న…
ఢాకా :ప్రపంచాధిపత్య శక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఎన్నికలకు ముందే ఫలితం ఖరారైపోయింది. ఈ సారి కూడా షేక్ హసీనా…
పెన్సిల్వేనియా : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే…
శ్రీలంక : శ్రీలంకలో తొలిసారిగా జల్లికట్టు సంబరాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, మలేషియా ఎంపీ ఎం శరవణన్ ఈ…
దుషాంబే : తజికిస్తాన్లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని నేషనల్ సిస్మోలజీ సెంటర్ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన…