అంతర్జాతీయం

  • Home
  • కాబూల్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

అంతర్జాతీయం

కాబూల్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

Jan 7,2024 | 12:06

కాబుల్‌ :కాబూల్‌లోని పశ్చిమ ప్రాంతంలోని దష్ట్‌-ఎ-బర్చి ప్రాంతంలో కోస్టర్‌ మోడల్‌గా గుర్తించబడిన బస్సులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు గురించి కాబూల్‌ పోలీసు అధికార ప్రతినిధి…

బంగ్లాదేశ్‌లో ప్రారంభమైన పోలింగ్‌..

Jan 7,2024 | 11:25

 ఢాకా :    ప్రతిపక్షాల బహిష్కరణల మధ్య బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. ప్రధాని షేక్‌ హసీనా ఢాకాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశాభివృద్ధికి …

ఇజ్రాయిల్‌ నేతృత్వంలో గాజా పాలనా పగ్గాలు

Jan 7,2024 | 10:43

  ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రిటెల్‌ అవీవ్‌ : గాజా ప్రాంతంపై బాంబు దాడులను ముగించిన తర్వాత ఆ ప్రాంతంలో ఏం చేయాలనే ప్రణాళికలను ఇజ్రాయిల్‌ వెల్లడించింది. ‘విజన్‌…

ఇజ్రాయిల్‌ మారణకాండ

Jan 7,2024 | 10:38

ఖాన్‌ యూనిస్‌లో ఇంటిపై దాడి : 22మంది పాలస్తీనియన్ల మృతి  ప్రధాన బాధితులు చిన్నారులేనన్న యునిసెఫ్‌ ఇజ్రాయిల్‌ ఎయిర్‌బేస్‌ లక్ష్యంగా హిజ్బుల్లా రాకెట్‌ దాడులు గాజా :…

ఆ నెత్తుటి కూడు మాకొద్దు 

Jan 7,2024 | 10:32

  పాలస్తీనీయుల పక్షానే మేము కేంద్రానికి తేల్చి చెప్పిన భారత నిర్మాణ కార్మికుల సమాఖ్య న్యూఢిల్లీ : గాజాలో రక్తపుటేరులు పారిస్తూ, పెద్దయెత్తున మారణ హౌమం సృష్టిస్తున్న…

రేపు బంగ్లా పార్లమెంటు ఎన్నికలు

Jan 7,2024 | 10:54

ఢాకా :ప్రపంచాధిపత్య శక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బంగ్లాదేశ్‌ పార్లమెంటు ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఎన్నికలకు ముందే ఫలితం ఖరారైపోయింది. ఈ సారి కూడా షేక్‌ హసీనా…

ట్రంప్‌ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు : బైడెన్‌

Jan 6,2024 | 17:09

పెన్సిల్వేనియా : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభివర్ణించారు. ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే…

శ్రీలంకలో తొలిసారి జల్లికట్టు సంబరాలు

Jan 6,2024 | 14:53

శ్రీలంక : శ్రీలంకలో తొలిసారిగా జల్లికట్టు సంబరాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం శ్రీలంక ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ సెంథిల్‌ తొండమాన్‌, మలేషియా ఎంపీ ఎం శరవణన్‌ ఈ…

తజికిస్తాన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం

Jan 6,2024 | 12:31

దుషాంబే : తజికిస్తాన్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని నేషనల్‌ సిస్మోలజీ సెంటర్‌ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన…