ఆధునిక ప్రపంచానికి స్మార్ట్ ప్రభుత్వాలు అవసరం : ప్రధాని మోడీ
దుబాయ్ : ఆధునిక ప్రపంచానికి సాంకేతిక ఆధారిత స్మార్ట్ ప్రభుత్వాలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిత్-2024లో ఆయన ప్రసంగించారు.…