మాల్దీవులను విడిచిపెట్టిన భారత సైనిక సిబ్బంది 2వ బ్యాచ్
మాలె : భారత సైనిక సిబ్బందికి చెందిన రెండవ బ్యాచ్ మాల్దీవులను విడిచిపెట్టినట్లు ఆదేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు తెలిపారు. ఏప్రిల్ 21న జరగనున్న పార్లమెంటరీ…
మాలె : భారత సైనిక సిబ్బందికి చెందిన రెండవ బ్యాచ్ మాల్దీవులను విడిచిపెట్టినట్లు ఆదేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు తెలిపారు. ఏప్రిల్ 21న జరగనున్న పార్లమెంటరీ…
దుబాయి : ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శనివారం ఇజ్రాయిల్కి చెందిన నౌకను సీజ్ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఎంసిఎస్ ఎరైస్ పేరు కలిగిన ఓ…
ఆరుగురు మృతి, పలువురికి గాయాలు సిడ్నీ : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో రద్దీగా వుండే షాపింగ్ సెంటర్లో ఒక దుండగుడి కత్తిపోట్లకు గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.…
31మంది మృతి గాజా : గాజా శరణార్ధుల శిబిరంపై ఇజ్రాయిల్ బాంబు దాడులకు పాల్పడింది. వెస్ట్ బ్యాంక్లోని పట్టణాలపైనా దాడులు జరిపింది. సెంట్రల్ గాజాలోని నస్రత్ శరణార్ధ…
కనీస ఆదాయ పరిమితి 18,600 పౌండ్ల నుంచి 29,000 పౌండ్లకు పెంపు యూకేకి విదేశీ వలసలను తగ్గించాలనే ప్రణాళికల్లో భాగంగా ప్రధాని రిషి సునాక్ ప్రభుత్వం షాకింగ్…
నోయిడా : నోయిడాలోని ఓ రెస్టారెంట్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టర్ 18 లో గ్రావిటీ మంత్ర రెస్టారెంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ…
జెరూసలెం : ఇరాన్ తన భూభాగం నుండి ఇజ్రాయిల్పై గనుక దాడి చేసినట్లైతే తాము ఇరాన్పై ప్రత్యక్షంగా దాడికి దిగుతామని ఇజ్రాయిల్ బెదిరించింది. సిరియాలో ఇరాన్ కాన్సులేట్…
హమాస్ చీఫ్ ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్ల హత్య గాజాసిటీ: ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా హమాస్ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిల్ హనియే ముగ్గురు కుమారులను,…
వాషింగ్టన్ : అమెరికాలో తుపాకీ సంస్కృతికి ముగింపు కనిపించడం లేదు. తాజాగా అమెరికా రాజధాని వాషింగ్టన్లో బుధవారం ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా,…