2024 elections

  • Home
  • కోటి నగదు, బంగారం స్వాధీనం

2024 elections

కోటి నగదు, బంగారం స్వాధీనం

Apr 4,2024 | 23:33

ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.సరైన పత్రాలు లేని నగదు, నగలును సీజ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో రూ.54…

మంత్రి జోగి రమేష్‌కు ఇసి నోటీసు

Apr 4,2024 | 23:54

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పింఛన్ల పంపిణీకి సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ గృహ నిర్మాణశాఖ…

బొజ్జల వెంకటసుధీర్‌ రెడ్డిపై హత్యాయత్నం

Apr 4,2024 | 21:02

సెల్ఫీ తీసుకుంటుండగా కత్తి తీసిన నిందితుడు  అడ్డుకున్న కార్యకర్తలు – పోలీసులకు అప్పగింత ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి కూటమి అభ్యర్థి బొజ్జల వెంకటసుధీర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. సెల్ఫీ…

ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోన్న ఇసి : సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 4,2024 | 20:25

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ ఎలాంటి కారణాలు చూపకుండానే ఉద్యోగుల మనోస్థైర్యం దెబ్బతినేలా వ్యవహరించడం తగదని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి…

‘ఆ’ జిల్లాలకు కొత్త ఉన్నతాధికారులు

Apr 4,2024 | 21:24

గుంటూరు రేంజ్‌ ఐజిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి సిఇసి ఉత్తర్వులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పలు జిల్లాల్లో ఇటీవల బదిలీ వేటు వేసిన ఉన్నతాధికారుల స్థానంలో నూతన అధికారులను…

ఈసీ చర్యలను సమర్దించిన హైకోర్టు

Apr 3,2024 | 16:36

ప్రజాశక్తి-అమరావతి : వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. పెన్షన్ల…

ఒక ఐజి ఐదుగరు ఎస్‌పిలు ముగ్గురు ఐఎఎస్‌లు పై ఇసి వేటు

Apr 3,2024 | 07:28

తక్షణమే బాధ్యతల నుండి వైదొలగాలి ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ లిస్ట్‌ పంపాలని ఆదేశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.…

రూ.11.45 లక్షల నగదు పట్టివేత

Apr 2,2024 | 22:27

ప్రజాశక్తి-యంత్రాంగం :ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో మంగళవారం భారీగా నగదు పట్టుబడింది. రూ.11.45 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు…

కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదల

Apr 4,2024 | 12:01

– 5, పార్లమెంటు, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల…