2024 elections

  • Home
  • వలంటీర్లను మెచ్చుకున్నారు

2024 elections

వలంటీర్లను మెచ్చుకున్నారు

Apr 11,2024 | 00:39

 మా పాలన బాగుందని బాబు ఒప్పుకున్నట్టే  పథకాలపై ప్రోగ్ర్రెస్‌ రిపోర్టు ఇస్తున్నాం  పిడుగురాళ్ల సభలో జగన్‌ వ్యాఖ్యలు ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి, సంతమాగులూరు (బాపట్ల జిల్లా)…

రూ.7.30 లక్షల నగదు సీజ్‌

Apr 11,2024 | 00:17

ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు బుధవారం పలుచోట్ల చేపట్టిన వాహన తనిఖీల్లో రూ.7.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపకపోవడంతో పట్టుబడిన నగదును…

డిఎంకె కూటమి విజయానికి అగ్రనేతల ప్రచారం

Apr 10,2024 | 23:30

రేపు రాహుల్‌గాంధీ రాక ప్రజాశక్తి – చెన్నై బ్యూరో : లోక్‌సభ ఎన్నికల్లో తమిళ నాడులో డిఎంకె కూటమి అభ్యర్థుల విజయం కోసం అగ్రనేతలు ప్రచారానికి రానున్నారు.…

మెడలో చెప్పుల దండతో ఎన్నికల ప్రచారం

Apr 10,2024 | 23:28

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అలీఘర్‌ స్వతంత్ర అభ్యర్థి పండిట్‌ కేశవ్‌ దేవ్‌ మెడలో చెప్పుల దండ వేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ ‘చెప్పు’…

సిపిఐ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Apr 11,2024 | 00:55

 ఇండియా వేదిక అభ్యర్ధులను గెలిపించాలని పిలుపు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిపిఐ రాష్ట్ర కమిటీ ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేసింది. ‘జనం కోసం-జనంమధ్యకు-జనప్రణాళిక’ పేరుతో రూపొందించిన మానిఫెస్టోను…

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

Apr 10,2024 | 22:49

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా వంటి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే కేంద్రంలో ఇండియా…

కొనసాగుతున్న వలంటీర్ల రాజీనామాల పర్వం

Apr 10,2024 | 20:53

ప్రజాశక్తి-యంత్రాంగం : వలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 848 మంది వలంటీర్లు బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపిడిఒ, మున్సిపల్‌ కార్యాలయాల్లో,…

జనసేన స్టార్‌ క్యాంపెయినర్లు వీరే

Apr 10,2024 | 20:52

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్లను ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ నియమించారు. క్యాంపెయినర్లలో…

పెట్రోల్‌ బంకుల వద్ద ఓటు హక్కుపై అవగాహన : సిఇఒ ఎంకె మీనా

Apr 10,2024 | 20:24

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల వద్ద హోర్డింగుల ఏర్పాటు ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన…