2024 elections

  • Home
  • తమిళనాట డిఎంకె కూటమిదే హవా

2024 elections

తమిళనాట డిఎంకె కూటమిదే హవా

Apr 16,2024 | 03:44

పుదుచ్చేరి సహా 40 స్థానాల్లో విజయావకాశాలు మూడో స్థానానికే బిజెపి పరిమితం రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం ప్రజాశక్తి – మదురై : తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో…

ఉత్తరాఖండ్‌లో మతరాజకీయాలు

Apr 16,2024 | 18:30

 అగ్నిపథ్‌ రద్దు, స్థానిక సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్‌ హామీ  యుసిసి అమలుపై బిజెపి హిమాలయ ముఖద్వారంలో గల ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఐదు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19న…

అంతరాలు లేని అభివృద్ధి

Apr 16,2024 | 00:58

 నందికొట్కూరు రోడ్‌ షోలో బాలకృష్ణ ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్‌ (నంద్యాల) : రాష్ట్రంలో ఎక్కడా ఏ రక మైన తారతమ్యాలూ లేకుండా అభి వృద్ధి చేస్తామని…

3 సీట్లలో అభ్యర్థుల మార్పు

Apr 16,2024 | 00:39

 ఒడిశాలో కాంగ్రెస్‌ తీరుపై హాకీ మాజీ కెప్టెన్‌ అసంతృప్తి భువనేశ్వర్‌ : ఒడిశాలోని తలసరా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని తొలుత ప్రకటించిన అభ్యర్ధి ప్రబోధ్‌…

సిపిఎం అభ్యర్థులను గెలిపించండి : ఇండియా వేదిక పిలుపు

Apr 16,2024 | 00:34

ఖగారియా : ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేసే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ఇండియా వేదిక నాయకులు పిలుపునిచ్చారు. బీహార్‌లోని ఖగారియా పార్లమెంట్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సంజరుకుమార్‌…

ఎన్నికల బాండ్లు రద్దు చేసినందుకు ప్రతి ఒక్కరూ బాధపడతారు : మోడీ

Apr 16,2024 | 00:30

న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకం రద్దు చేసినందుకు ప్రతి ఒక్కరూ బాధపడతారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీల నగదు లావాదేవీలకు స్పష్టమైన…

ఎన్నికల కమిషన్‌కు సిపిఎం లేఖ

Apr 15,2024 | 23:33

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గుడివాడ పర్యటన నేపథ్యంలో సిపిఎం నాయకులను హౌస్‌ అరెస్టు చేయడాన్ని పార్టీ రాష్ట్ర…

సిఎంపై దాడిని డ్రామాలనడం తగదు :  సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 16,2024 | 01:07

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో జరిగిన దాడిని డ్రామాగా అభివర్ణించడం తగదని వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజా విశ్వాసం…

శ్రీకాకుళం జిల్లాలో జీడి బోర్డు ఏర్పాటు చేస్తాం

Apr 16,2024 | 08:56

ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై జగన్‌ నిర్లక్ష్యం  ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి- విజయనగరం, శ్రీకాకుళం ప్రతినిధులు : తాము అధికారంలోకి వస్తే శ్రీకాకుళం జిల్లాలో జీడి బోర్డు…