2024 elections

  • Home
  • తూర్పుగోదావరిలో 23 మంది వాలంటీర్ల సస్పెన్షన్‌

2024 elections

తూర్పుగోదావరిలో 23 మంది వాలంటీర్ల సస్పెన్షన్‌

Mar 21,2024 | 15:09

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం: ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించని 45 మంది వాలంటీర్లను అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో…

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. మంత్రి దాడిశెట్టి రాజా కార్లు సీజ్‌..!

Mar 21,2024 | 15:07

ప్రజాశక్తి-గాజువాక(విశాఖ) : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లు పై…

విశాఖపట్నం జిల్లాకు ఎన్నికల పరిశీలకుల నియామకం

Mar 21,2024 | 12:44

ప్రజాశక్తి-విశాఖ : వైసిపి పార్టీ అధ్యక్షులు, సిఎం జగన్‌ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో…

రెండు రోజుల్లో అన్ని సర్దుకుంటాయి : నారా లోకేష్‌

Mar 21,2024 | 11:59

ప్రజాశక్తి- తిరుపతి సిటీ : తిరుపతి రాజకీయ పరిణామాలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, రెండు రోజుల్లో అన్ని సర్దుకుంటాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా…

ఎన్నికల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి

Apr 4,2024 | 14:26

నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు ప్రజాశక్తి -కనిగిరి(ప్రకాశం) : కనిగిరి రెవిన్యూ డివిజనల్‌ అధికారి, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పాలపర్తి జాన్‌ ఇర్విన్‌ బుధవారం తన కార్యాలయంలో పొలిటికల్‌…

Election Code: లోకేష్‌ కాన్వాయ్ తనిఖీ

Mar 20,2024 | 10:51

ప్రజాశక్తి-అమరావతి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కాన్వాయ్ ను ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు ఆపారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నామని…

ఎప్పటికీ అంతుచిక్కని రహస్యమే !

Mar 20,2024 | 00:03

ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి?  కొన్నది ఎవరు? ఏ పార్టీకి చేరాయి?  వెల్లడించని ఎస్‌బిఐ, ఇసి  వివరాలపై ఆసక్తి చూపని సుప్రీంకోర్టు న్యూఢిల్లీ :…

తొలి దశకు నేడు నోటిఫికేషన్‌

Apr 4,2024 | 14:17

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశకు సంబంధించిన నోటిఫికేషన్‌ బుధవారం విడుదల కానుంది. తొలి విడతలో మొత్తం 102 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అత్యధికంగా తమిళనాడులో 39…

ఇంటింటికీ ‘పాంచ్‌ న్యాయ్’

Mar 20,2024 | 00:18

సిద్ధమైన కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో దేశం మార్పును కోరుకుంటోంది: ఖర్గే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అట్టడుగు స్థాయి దాకా…