2024 elections

  • Home
  • విశాఖపట్నంలో భారీగా నగదు స్వాధీనం

2024 elections

విశాఖపట్నంలో భారీగా నగదు స్వాధీనం

Apr 2,2024 | 15:27

ప్రజాశక్తి-విశాఖ : విశాఖపట్నంలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పట్నంలోని ద్వారకానగర్‌ వద్ద కోటి రూపాయలు నగదును స్కూటీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు…

తనిఖీలు ముమ్మరం చెయ్యాలి : జె.సి తేజ్ భరత్

Apr 2,2024 | 14:37

ప్రజాశక్తి-కడియం : సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు, ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా చూసుకోవడంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, చెక్ పోస్ట్ బృందాలు…

ఓటు వేయడం మన బాధ్యత : కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

Apr 2,2024 | 14:28

ప్రజల భధ్రతకు బరోసా కల్పించేందుకే పోలీస్‌ కవాతు ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్‌ : ఓటు వేయడం మన బాధ్యతని.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ప్రజలు స్వేచ్ఛగా, స్వచ్ఛంధంగా…

ఎన్నికలపై అనుమానాలు

Apr 4,2024 | 12:10

పరిశీలనకు ఐదుగురితో అంతర్జాతీయ కమిటీ స్వతంత్ర భారత చరిత్రలోనే మొదటిసారి ప్రజాశక్తి – న్యూఢిల్లీ : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అంతర్జాతీయంగా పొందిన గుర్తింపు ఇప్పుడు…

114 ఎమ్మెల్యే, 5 ఎంపి స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు

Apr 1,2024 | 23:08

కడప నుంచి షర్మిల పోటీ మిగిలిన స్థానాలపై 9న జరిగే భేటీలో నిర్ణయం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో/అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 114 ఎమ్మెల్యే, 5 ఎంపి స్థానాలకు…

ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటు : సిఇఒ మీనా

Apr 2,2024 | 00:31

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పోస్టల్‌ బ్యాలెట్‌, ఇంటి నుంచి ఓటు హక్కుకు సంబంధించి అధికారుల బాధ్యతలు, వారు నిర్వహించాల్సిన విధుల గురించి జిల్లాల ఎన్నికల…

కలిసి పనిచేస్తాం : సుజనా చౌదరి

Apr 1,2024 | 22:46

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : టిడిపి, జనసేన నాయకులను కలుపుకుని పనిచేస్తామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. విజయవాడలోని పార్టీ…

గతేడాది రూ.16,500 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌

Apr 1,2024 | 21:05

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో ప్రభుత్వ రంగ సంస్థల్లోని రూ.16,500 కోట్ల విలువ చేసే వాటాలను మోడీ ప్రభుత్వం విక్రయించింది. ఆ మొత్తం విలువ…

పిఠాపురం అభివృద్ధి బాధ్యత నాదే : పవన్‌ కల్యాణ్‌

Apr 1,2024 | 20:27

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : పిఠాపురం ప్రజలకు తానెప్పుడూ అందుబాటులో ఉంటానని, పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి తన బాధ్యత అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. కాకినాడ జిల్లా…