2024 elections

  • Home
  • రూ.4 వేలు పింఛను

2024 elections

రూ.4 వేలు పింఛను

Mar 25,2024 | 23:32

ఉద్యోగులకు పిఆర్‌సి, పంచాయతీలకు నిధులు యుద్ధానికి అందరూ సిద్ధం కావాలి : కుప్పంలో చంద్రబాబు ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : తాము అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా…

సలహాదారుగా ఉండి రాజకీయాలు మాట్లాడుతారా?

Mar 25,2024 | 23:25

 సజ్జలపై ఎన్నికల కమిషన్‌కు టిడిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ పదవిలో ఉంటూ…

Lokesh: మరోసారి లోకేష్‌ కాన్వాయ్ తనిఖీ

Mar 24,2024 | 21:20

– ఎన్నికల కోడ్‌ పేరుతో ఒకే రోజు రెండుసార్లు పరిశీలన ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా):గుంటూరు జిల్లా మంగళగిరి టిడిపి అభ్యర్థి నారా లోకేష్‌ కాన్వారును పోలీసులు ఆదివారం…

ఓటర్లలో చైతన్యం కోసమే స్వీప్ కార్యక్రమం : కలెక్టర్ కృతికా శుక్లా

Mar 24,2024 | 16:19

ప్రజాశక్తి కాకినాడ : జిల్లాలోని ఓటర్లలో చైతన్యం కోసమే స్వీప్ కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తున్నామని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా…

నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు

Mar 24,2024 | 12:45

నిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని వైసీపీ నేతల ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి : నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల…

పతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి : కలెక్టర్‌

Mar 21,2024 | 17:04

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు): ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు అని అటువంటి ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వినియోగించుకొవలని కలెక్టర్‌ డా జి.సృజన పేర్కొన్నారు. గురువారం ఆదోని మున్సిపల్‌ గ్రౌండ్‌ నుండి…

ఎన్నికల కమిషన్‌ అనుమతి తర్వాతే టెట్‌ ఫలితాలు : విద్యాశాఖ

Mar 21,2024 | 16:49

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్‌ ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంటూ అధికారిక వెబ్‌సైట్‌ https://aptet.apcfss.in/లో విద్యాశాఖ ప్రకటన చేసింది. షెడ్యూల్‌ ప్రకారమైతే…

ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి

Mar 21,2024 | 15:32

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని పట్టణ సిఐ అఖిల్ జామ, అడిషనల్ ఎస్ఐ…

ఓటు హక్కు వినియోగం పై అవగాహన ర్యాలీ

Mar 21,2024 | 15:21

ప్రజాశక్తి-గొలుగొండ ( అనకాపల్లి) : మండలంలోని ఏ ఎల్ పురం గ్రామంలో గురువారం ఓటు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్ స్పెక్టర్…