2024 elections

  • Home
  • ప్రజా సమస్యలే ప్రధానం

2024 elections

ప్రజా సమస్యలే ప్రధానం

Apr 17,2024 | 01:30

సిపిఎం ఎన్నికల ప్రణాళికలో ముఖ్యాంశాలు రాష్ట్రానికి ప్రత్యేక హౌదా విజభన హామీలు అమలు చేయాలి. పునావాసం, పరిహారంతో సహా పోలవర ప్రాజెక్టు పూర్తి చేయాలి. అభివృద్ధి వికేంద్రీకరణ,…

విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

Apr 17,2024 | 00:20

మోడీపై చర్యలు తీసుకోండి  ఎన్నికల సంఘానికి ఏచూరి లేఖ న్యూఢిల్లీ : దేశంలో విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, ఇందుకుగాను…

బిజెపితో రహస్య ఒప్పందాలు చేసుకునే రాజకీయ మూర్ఖత్వం సిపిఎంకు లేదు

Apr 17,2024 | 00:19

 కేరళ సిఎం పినరయి విజయన్‌ త్రిస్సూర్‌ : ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో సిపిఎం, బిజెపి రహస్య ఒప్పందాలను కుదుర్చుకున్నాయని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలను కేరళ ముఖ్యమంత్రి పినరయి…

ప్రభావితం చేసే కార్యక్రమాలు నిర్వహించొద్దు : సిఇఒ ఎంకె మీనా

Apr 16,2024 | 23:44

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే కార్యక్రమాలను నిర్వహించొద్దని సంబంధిత శాఖల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి…

చంద్రబాబుపై చర్యలు తీసుకోండి : ఇసికి వైసిపి ఫిర్యాదు

Apr 17,2024 | 00:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి అధినేత చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మాజీ…

ఎన్నికల ప్రక్రియకు సిద్ధంగా ఉండాలి : సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా

Apr 16,2024 | 22:30

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లాల ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు.…

సిఎస్‌, డిజిపిపై చర్యలు తీసుకోండి

Apr 16,2024 | 22:21

ఇసికి ఎన్‌డిఎ కూటమి నేతల ఫిర్యాదు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అధికార యంత్రాంగాన్ని రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం దుర్వియోగం చేస్తోందని ఎన్‌డిఎ కూటమి నేతలు ఆరోపించారు. ఈ…

మీ ఓటు ఐదేళ్ల భవిష్యత్తు

Apr 16,2024 | 22:11

బాబు అభివృద్ధి బోగస్‌… ఆయన వస్తే వ్యవస్థలు, సంక్షేమం రద్దు పవన్‌ పెళ్లిళ్లపై మరోసారి విమర్శలు చంద్రబాబు మోసాలు, పేదల మధ్య సాగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలు…

వైసిపి పాలనలో రాష్ట్రం అప్పులపాలు

Apr 16,2024 | 21:55

 ‘స్వర్ణాంధ్ర సాధికార యాత్ర’లో బాలకృష్ణ ప్రజాశక్తి – ఎమ్మిగనూరు రూరల్‌ (కర్నూలు) : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూ.పది లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని…