2024 elections

  • Home
  • పవన్‌ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్‌ నోటీసులు

2024 elections

పవన్‌ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్‌ నోటీసులు

Apr 10,2024 | 18:43

ప్రజాశక్తి-అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్‌ బుధవారం నోటీసులు ఇచ్చింది. ఎలక్షన్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌కు విరుద్ధంగా పవన్‌ మాట్లాడారని ఈసికి…

మే 5 నుంచి 8 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

Apr 10,2024 | 07:35

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు (ఆర్మీ, నేవీ, డిఫెన్స్‌) తమ ఓటు హక్కును పోస్టల్‌…

బ్రిటీష్‌ హయాంలోనే ఓటు హక్కుకై వనిత పిడికిలి

Apr 10,2024 | 07:22

పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించాలని ఏళ్లతరబడి మహిళా ఉద్యమ కార్యకర్తలు పోరాటం చేశారు. వారిలో సరోజినీ నాయుడు, ఎస్‌. అంబుజమ్మాళ్‌, అనిబిసెంట్‌, కమలాదేవి చటోపాధ్యాయ,…

ఆ ప్రాంత ప్రజానీకం తీర్పు రాష్ట్ర ప్రజల నాడికి దర్పణం..

Apr 10,2024 | 07:22

గత 40 ఏళ్లుగా అక్కడ గెలిచిన పార్టీదే రాష్ట్రంలో అధికారం  కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అటు సినిమా అయినా, ఇటు రాజకీయమైనా ఆ…

ఎన్నికల్లో కృత్రిమ మేథ!

Apr 10,2024 | 07:21

 ఇక అంతా ఏఐ ప్రభావమే…! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను విస్తృతంగా వినియోగిస్తున్న పార్టీలు  ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల విన్యాసాలు 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో సెల్ఫీలు, హోలోగ్రాములకు ప్రాధాన్యత…

కురుపాంలో త్రిముఖపోటీ

Apr 10,2024 | 07:21

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ నాలుగు…

ఒడిశా రాజకీయాల్లో ఇద్దరు తండ్రులు డైలమా

Apr 10,2024 | 07:20

ఒడిశా రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు నెలకొంటున్నాయి. కుమారుల ఎన్నికల విజయం కోసం ఇద్దరు తండ్రులు తపన పడుతున్నారు. అయితే తండ్రులు ఒకపార్టీలో ఉంటే.. కుమారులు మరో పార్టీలో…

తగ్గుతున్న స్వతంత్ర అభ్యర్థులు

Apr 10,2024 | 07:20

 కార్పొరేటీకరణే కారణం ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధుల పోటీ నానాటికీ తగ్గుతోంది. అందుక్కారణం ఎన్నికలు కార్పొరేటీకరణ కావడమే. అర్థ, అంగబలం ఉన్నవారే పోటీ చేసే పరిస్థితులు కల్పిస్తున్నారు. కోట్లాది…

రాజధాని రభస – 1955 ఎన్నికలు

Apr 10,2024 | 07:20

మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం 1953 అక్టోబరు 1న విడిపోయి ఆంధ్రరాష్ట్రంగా అవతరించింది. 1952లో ఎన్నికలు జరిగాక సాధారణంగా ఐదేళ్లు పూర్తయ్యాక అంటే 1957లో ఎన్నికలు…