2024 elections

  • Home
  • రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు

2024 elections

రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు

Mar 28,2024 | 21:09

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. 1987 బ్యాచ్‌కు చెందిన రిటైర్డు ఐఎఎస్‌ అధికారి రామ్మోహన్‌ మిశ్రాను ప్రత్యేక…

కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ

Mar 28,2024 | 15:48

ప్రజాశక్తి-రాజోలు:ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజోలు ఎస్‌ఐ జి.పృద్ద్వీ హెచ్చరించారు.గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే…

జనగాం ఏసీపీపై ఈసీ వేటు

Mar 28,2024 | 11:43

హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ నిబంధనలు ఉల్లంగించి కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జనగాం ఏసీపీ దామోదర్‌ రెడ్డి మీద ఈసీ వేటు వేసింది. ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో…

కొనసాగుతోన్న మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

Mar 28,2024 | 11:52

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. దీని కోసం…

ఏపీలో పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు కీలక ఆదేశాలు

Mar 27,2024 | 17:58

ప్రజాశక్తి-అమరావతి: ఏపీలో పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) సర్క్యులర్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ దష్ట్యా బ్యాంకుల నుంచి…

వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర

Mar 27,2024 | 16:52

ప్రజాశక్తి-ఇడుపులపాయ : ఏపీ సీఎం జగన్‌ ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరిట ఆయన బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ…

రేణిగుంటలో వైసిపికి చెందిన లారీ సీజ్‌

Mar 26,2024 | 17:32

ప్రజాశక్తి-తిరుపతి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వైసిపి నాయకులు రేణిగుంటలో నిల్వ చేసిన వస్తువులను ఎన్నికల అధికారులు సీజ్‌ చేశారు. ముందస్తు సమాచారంతో గోడౌన్‌ వద్దకు చేరుకన్న…

Electoral Bonds: రాష్ట్రంలో ఎవరికెంత?

Mar 26,2024 | 11:34

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో కంపెనీల నుండి రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు నిధులు అందాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా…

30 నుంచి పవన్‌ ప్రచారం

Mar 25,2024 | 23:27

తొలి పర్యటన పిఠాపురమే ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 30 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం…