2024 elections

  • Home
  • కేజ్రీవాల్‌ పిఎ, ఆప్‌ ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఇడి

2024 elections

కేజ్రీవాల్‌ పిఎ, ఆప్‌ ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఇడి

Apr 8,2024 | 23:59

ఓటుతో సమాధానం చెప్పండి : ఆప్‌ ఎన్నికల ప్రచారం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) చర్యలు…

సిపిఎం అభ్యర్థుల ప్రకటన

Apr 9,2024 | 00:31

అరకు లోక్‌సభ, 5 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌తో అవగాహన  మరో ఐదు అసెంబ్లీ స్థానాలపై కొనసాగుతున్న చర్చలు  అన్ని స్థానాల్లోనూ పరస్పరం బలపర్చుకోనున్న సిపిఎం, సిపిఐ ప్రజాశక్తి-అమరావతి…

16 కిలోల బంగారం, 30 కిలోల వెండి స్వాధీనం

Apr 9,2024 | 00:57

 రూ.44 లక్షల నగదు సీజ్‌ ప్రజాశక్తి – యంత్రాంగం : ఏలూరు జిల్లాల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు శివారులో కలపర్రు…

పోస్టాఫీసుల ద్వారా అవగాహన

Apr 8,2024 | 22:24

 పోస్టరును ఆవిష్కరించిన సిఇఒ ఎంకె మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా 10,670 పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర…

పత్రాలు తగలబెట్టిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలి : సిపిఎం

Apr 8,2024 | 22:28

ప్రజాశక్తి-విజయవాడ : తాడేపల్లి సిట్‌ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టిన ఘటనపై ఎన్నికల కమిషన్‌ సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎన్నికల…

సిఎం జగన్‌కు ఇసి నోటీసులు

Apr 7,2024 | 22:12

48 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌…

మతోన్మాది బిజెపిని.. అనుకూల పార్టీలను ఓడించాలి : బి.తులసీదాస్

Apr 7,2024 | 15:19

ప్రజాశక్తి-శ్రీకాకుళంఅర్బన్ : మతోన్మాద బిజెపితో జత కలిసిన టిడిపి, జనసేన కుటమిని నిరంకుశ వైసిపిలను ఓడించాలని.. ప్రత్యామ్నాయ లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలని సిపిఎం రాష్ట్ర…

రూ. తొమ్మిది లక్షల నగదు పట్టివేత

Apr 6,2024 | 23:15

ప్రజాశక్తి – డెంకాడ :ఎన్నికల నియమావళికి విరుద్ధుంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని మోదవలస చెక్‌పోస్టు వద్ద శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు…

బాబాయ్ హత్యపై జగన్‌ మౌనం ఎందుకు?

Apr 6,2024 | 21:36

– ముస్లిములకు కాంగ్రెస్‌ అండ రెండో రోజు బస్సుయాత్రలో వైఎస్‌.షర్మిల ప్రజాశక్తి – కడప :వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సిబిఐ నిందితుడిగా తేల్చిందని పిసిసి…