అల్లూరి ఎంపి అభ్యర్థి పి.అప్పలనరసని గెలిపిద్దాం : సిపిఎం నేతలు
ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : హుకుంపేట మండలంలోని పట్టం పంచాయతీ బూరువలస, అమనగిరి గ్రామాల్లో పర్యటించి ఎంపి అభ్యర్థి అప్పలనర్శ గెలిపించాలని ఆదివారం ప్రచారం చేపట్టారు. ముందుగా రెండు…
ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : హుకుంపేట మండలంలోని పట్టం పంచాయతీ బూరువలస, అమనగిరి గ్రామాల్లో పర్యటించి ఎంపి అభ్యర్థి అప్పలనర్శ గెలిపించాలని ఆదివారం ప్రచారం చేపట్టారు. ముందుగా రెండు…
ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం మొవ్వ మండల కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొవ్వ మండల పరిధిలోని వీరాయలంక…
కొలనుకొండ (గుంటూరు) : కొలనుకొండలో సిపిఎం మంగళగిరి శాసనసభ అభ్యర్థి జొన్న శివశంకరరావు మంగళవారం సిపిఎం నాయకులతో కలిసి విస్తఅత ప్రచారం నిర్వహించారు. గ్రామంలో స్థానిక సమస్యలపైన,…
ప్రజాశక్తి-విజయవాడ : తాడేపల్లి సిట్ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టిన ఘటనపై ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎన్నికల…
ప్రజాశక్తి-శ్రీకాకుళం : మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద తూటాలకు బలైన తొలి మహిళ వీరనారి గున్నమ్మ పోరాటస్ఫూర్తితోనే నేడు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణకు…
కామ్రేడ్ గానుగుల తరుణాచారి శ్రీకాకుళం జిల్లా తొలి తరం కమ్యూనిస్టు నేత. తన యావత్ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన పోరాట యోధుడు. తరుణాచారి 1899లో ఇచ్చాపురం…
కరకంబాడి (తిరుపతి) : కరకంబాడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కబ్జాదారులను వదిలి పేదలపై వైసిపి ప్రభుత్వం ప్రతాపం చూపిస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుండే పోలీసులు తిరుపతిలోని కరకంబాడిలో…
ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : పేదలకిచ్చే ఇండ్లను సుదూర ప్రాంతాల్లో కాకుండా వారికి ఉపాధి కలిగే ప్రాంతాల్లోనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ … నిరసన చేపట్టిన సిపిఎం నేతలను…
ఆగ్రహించిన సిపిఎం ప్రజాశక్తి-విశాఖ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖ వస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.…