గ్రామ దుస్థితిపోవాలి-సిపిఎం అభ్యర్థి గెలవాలి : మండల నేతలు
డుంబ్రిగుడ మండలం (అల్లూరి) : డుంబ్రిగుడ, సొవ్వ పంచాయతీ మాలివలస గ్రామంలో తాగు నీరు లేక గెడ్డలో బురద నీరే తాగవలసిన దుస్థితి ఏర్పడిందని సిపిఎం మండల…
డుంబ్రిగుడ మండలం (అల్లూరి) : డుంబ్రిగుడ, సొవ్వ పంచాయతీ మాలివలస గ్రామంలో తాగు నీరు లేక గెడ్డలో బురద నీరే తాగవలసిన దుస్థితి ఏర్పడిందని సిపిఎం మండల…
సుబ్బారావుకు వి.శ్రీనివాసరావు నివాళి ప్రజాశక్తి-కొల్లూరు (బాపట్ల జిల్లా) : నైతిక విలువలే కమ్యూనిస్టుల ఆస్తి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం మరణించిన బాపట్ల…
ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : చేనేత కార్మికుల సమస్యలు, గీత కార్మికుల సమస్యలు, వృత్తిదారుల సమస్యలు పరిష్కారం కావాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాలని…
ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : హుకుంపేట మండలంలోని పట్టం పంచాయతీ బూరువలస, అమనగిరి గ్రామాల్లో పర్యటించి ఎంపి అభ్యర్థి అప్పలనర్శ గెలిపించాలని ఆదివారం ప్రచారం చేపట్టారు. ముందుగా రెండు…
ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం మొవ్వ మండల కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొవ్వ మండల పరిధిలోని వీరాయలంక…
కొలనుకొండ (గుంటూరు) : కొలనుకొండలో సిపిఎం మంగళగిరి శాసనసభ అభ్యర్థి జొన్న శివశంకరరావు మంగళవారం సిపిఎం నాయకులతో కలిసి విస్తఅత ప్రచారం నిర్వహించారు. గ్రామంలో స్థానిక సమస్యలపైన,…
ప్రజాశక్తి-విజయవాడ : తాడేపల్లి సిట్ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టిన ఘటనపై ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎన్నికల…
ప్రజాశక్తి-శ్రీకాకుళం : మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద తూటాలకు బలైన తొలి మహిళ వీరనారి గున్నమ్మ పోరాటస్ఫూర్తితోనే నేడు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణకు…
కామ్రేడ్ గానుగుల తరుణాచారి శ్రీకాకుళం జిల్లా తొలి తరం కమ్యూనిస్టు నేత. తన యావత్ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన పోరాట యోధుడు. తరుణాచారి 1899లో ఇచ్చాపురం…