cpm leaders

  • Home
  • గ్రామ దుస్థితిపోవాలి-సిపిఎం అభ్యర్థి గెలవాలి : మండల నేతలు

cpm leaders

గ్రామ దుస్థితిపోవాలి-సిపిఎం అభ్యర్థి గెలవాలి : మండల నేతలు

May 3,2024 | 10:11

డుంబ్రిగుడ మండలం (అల్లూరి) : డుంబ్రిగుడ, సొవ్వ పంచాయతీ మాలివలస గ్రామంలో తాగు నీరు లేక గెడ్డలో బురద నీరే తాగవలసిన దుస్థితి ఏర్పడిందని సిపిఎం మండల…

నైతిక విలువలే కమ్యూనిస్టుల ఆస్తి

Apr 29,2024 | 22:01

 సుబ్బారావుకు వి.శ్రీనివాసరావు నివాళి ప్రజాశక్తి-కొల్లూరు (బాపట్ల జిల్లా) : నైతిక విలువలే కమ్యూనిస్టుల ఆస్తి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం మరణించిన బాపట్ల…

కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాలి : గుంటూరు సిపిఎం నేతలు

Apr 28,2024 | 16:49

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : చేనేత కార్మికుల సమస్యలు, గీత కార్మికుల సమస్యలు, వృత్తిదారుల సమస్యలు పరిష్కారం కావాలంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాలని…

అల్లూరి ఎంపి అభ్యర్థి పి.అప్పలనరసని గెలిపిద్దాం : సిపిఎం నేతలు

Apr 28,2024 | 16:04

ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : హుకుంపేట మండలంలోని పట్టం పంచాయతీ బూరువలస, అమనగిరి గ్రామాల్లో పర్యటించి ఎంపి అభ్యర్థి అప్పలనర్శ గెలిపించాలని ఆదివారం ప్రచారం చేపట్టారు. ముందుగా రెండు…

ఉపాధి కూలీలకు బిస్కెట్లు మజ్జిగ పంపిణీ చేసిన సిపిఎం నాయకులు

Apr 19,2024 | 11:29

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం మొవ్వ మండల కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మొవ్వ మండల పరిధిలోని వీరాయలంక…

కొలనుకొండలో సిపిఎం నేతల విస్తృత ప్రచారం

Apr 16,2024 | 14:37

కొలనుకొండ (గుంటూరు) : కొలనుకొండలో సిపిఎం మంగళగిరి శాసనసభ అభ్యర్థి జొన్న శివశంకరరావు మంగళవారం సిపిఎం నాయకులతో కలిసి విస్తఅత ప్రచారం నిర్వహించారు. గ్రామంలో స్థానిక సమస్యలపైన,…

పత్రాలు తగలబెట్టిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలి : సిపిఎం

Apr 8,2024 | 22:28

ప్రజాశక్తి-విజయవాడ : తాడేపల్లి సిట్‌ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టిన ఘటనపై ఎన్నికల కమిషన్‌ సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎన్నికల…

రాజ్యాంగ పరిరక్షణకు మరో పోరాటానికి సన్నద్ధం కావాలి : సిపిఎం నేతలు

Apr 1,2024 | 11:02

ప్రజాశక్తి-శ్రీకాకుళం : మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాద తూటాలకు బలైన తొలి మహిళ వీరనారి గున్నమ్మ పోరాటస్ఫూర్తితోనే నేడు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణకు…

జీవితాంతం ప్రజా పక్షమే

Mar 13,2024 | 07:07

కామ్రేడ్‌ గానుగుల తరుణాచారి శ్రీకాకుళం జిల్లా తొలి తరం కమ్యూనిస్టు నేత. తన యావత్‌ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన పోరాట యోధుడు. తరుణాచారి 1899లో ఇచ్చాపురం…