Exams

  • Home
  • AP SSC సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Exams

AP SSC సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

May 12,2025 | 17:54

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు ఉదయం 9.30గంటల…

ఎపి ఐసెట్‌కు 90.83 శాతం హాజరు

May 7,2025 | 20:42

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : రాష్ట్ర వ్యాప్తంగా ఎంబిఎ, ఎంసిఎ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన సంయుక్త ప్రవేశ పరీక్ష ఎపి ఐసెట్‌ -2025 ప్రశాంతంగా ముగిసింది. బుధవారం…

విద్యా కుసుమాలు!

Apr 27,2025 | 05:55

‘ఎదగడానికెందుకురా తొందరా-ఎదర బతుకంతా చిందర వందరా..’ అంటారు ఒక సినీ గీతంలో ఆరుద్ర. విద్యార్థి దశలో ఎదుర్కునే పరీక్షలు, వాటిని అధిగమించడానికి పడే తిప్పలు… వేసే తెల్లమొఖాలను…

నేడు టెన్త్‌ ‘సోషల్‌ పరీక్ష’

Apr 1,2025 | 08:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి విద్యార్థులకు మంగళవారం సోషల్‌ స్టడీస్‌ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షను యథావిధిగా నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజరురామరాజు సోమవారం…

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Mar 2,2025 | 00:01

తొలిరోజు 96.41శాతం మంది హాజరు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇంటర్మీడియట్‌ పరీక్షలు శనివారం ప్రారంభ óమయ్యాయి. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు జరుగుతున్న కళాశాలల వద్ద…

పరీక్షల వేళ .. భయమేల?

Feb 26,2025 | 07:25

పరీక్షల కాలం వచ్చేసింది. పరీక్షలు రాయవలసిన రోజులు దగ్గర పడేకొద్దీ ‘ఫెయిల్‌ అవుతామేమో, మార్కులు తక్కువగా వస్తాయేమో’ అని విద్యార్థులు తెగ భయపడిపోతుంటారు. పరీక్షలంటే కలిగే భయాన్ని…

సబ్జెక్టు మీద పట్టుతో ‘ఇంటర్‌’లో మంచి స్కోర్‌…

Feb 23,2025 | 21:32

ఇంటర్మీడియట్‌ విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపు. ఈ దశలో సబ్జెక్టు మీద సాధించే పట్టు ఉన్నత విద్య, ఉద్యోగ సాధనకు బాగా దోహదపడుతుంది. అందుకే విద్యార్థినీ విద్యార్థులు…

గ్రూప్‌-2 వాయిదా కోరుతూ అప్పీల్‌

Feb 22,2025 | 07:02

ప్రజాశక్తి-అమరావతి : ఈ నెల 23న జరగాల్సిన గ్రూప్‌-2 ప్రధాన పరీక్షను నిలుపుదలకు నిరాకరించిన సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను పలువురు అభ్యర్థులు డివిజన్‌ బెంచ్‌ వద్ద అప్పీల్‌…

ఎస్వియూలో పరీక్ష ఫలితాలు వెంటనే విడుదల చేయాలి : ఎస్ఎఫ్ఐ

Feb 19,2025 | 13:29

ప్రజాశక్తి – క్యాంపస్ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సెమిస్టర్ ఫలితాల విడుదలలో జాప్యం చేయడం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తుందని ఎస్ఎఫ్ఐ నేతలు వాపోయారు. ఎస్వియూ ఇంచార్జీ విసి…