Telangana

  • Home
  • 10 ఏళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులు : బిఆర్‌ఎస్‌ డాక్యుమెంట్‌ రిలీజ్‌

Telangana

10 ఏళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులు : బిఆర్‌ఎస్‌ డాక్యుమెంట్‌ రిలీజ్‌

Dec 20,2023 | 11:49

తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నేడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమైన వేళ … బిఆర్‌ఎస్‌ తెలంగాణ రాష్ట్ర…

ప్రజావాణికి భారీ స్పందన

Dec 19,2023 | 12:47

హైదరాబాద్‌: ప్రజాభవన్‌లో ప్రజావాణికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఈ కార్యక్రమంలో అర్జీలు సమర్పించేందుకు ముఖ్యంగా భూవివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ…

నేడు ఢిల్లీకి రేవంత్‌ రెడ్డి…

Dec 19,2023 | 11:14

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. తన పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ,…

ఆస్తి కోసం ఆరు హత్యలు

Dec 19,2023 | 10:48

లోన్‌ ఇప్పిస్తానంటూ స్నేహితుడు సహా అతని కుటుంబంపై ఘాతుకం నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కలకలం రేపిన ఘటన నిందితుడు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరుడు ప్రజాశక్తి -హైదరాబాద్‌…

తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే చర్యలు తప్పవు

Dec 18,2023 | 15:35

 ఎల్‌అండ్‌టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్‌ ఫైర్‌ హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పనులకు సంబంధించి సచివాలయంలో ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి…

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొన్నం…

Dec 18,2023 | 15:30

ప్రజాశక్తి-హైదరాబాద్‌ : రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరించిన అనంతరం ఆయన టీఎస్‌ఆర్టీసీ, రవాణా శాఖలకు…

మేడిగడ్డ బ్యారేజీ నష్టాన్ని భరించలేమంటున్నL&T

Dec 16,2023 | 10:50

హైదరాబాద్‌ : మేడిగడ్డ బ్యారేజీ నష్టాన్ని తాము భరించలేమని నిర్మాణ సంస్థ L&T స్పష్టం చేసింది. దెబ్బతిన్న పియర్స్‌, కుంగిన బ్యారేజీ పునరుద్ధరణ పనులకు అయ్యే ఖర్చును…

తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటోంది : గవర్నర్‌ తమిళిసై

Dec 15,2023 | 12:10

తెలంగాణ : రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు. కొత్త ప్రభుత్వానికి గవర్నర్‌ శుభాకాంక్షలు…

ప్రజాభవన్‌ వద్ద జనం రద్దీ..!

Dec 15,2023 | 11:04

తెలంగాణ : తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫులే ప్రజాభవన్‌కు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో…