10 ఏళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులు : బిఆర్ఎస్ డాక్యుమెంట్ రిలీజ్
తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నేడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమైన వేళ … బిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర…
తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నేడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమైన వేళ … బిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర…
హైదరాబాద్: ప్రజాభవన్లో ప్రజావాణికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఈ కార్యక్రమంలో అర్జీలు సమర్పించేందుకు ముఖ్యంగా భూవివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ…
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. తన పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ,…
లోన్ ఇప్పిస్తానంటూ స్నేహితుడు సహా అతని కుటుంబంపై ఘాతుకం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కలకలం రేపిన ఘటన నిందితుడు మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అనుచరుడు ప్రజాశక్తి -హైదరాబాద్…
ఎల్అండ్టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ ఫైర్ హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పనులకు సంబంధించి సచివాలయంలో ఎల్అండ్టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి…
ప్రజాశక్తి-హైదరాబాద్ : రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరించిన అనంతరం ఆయన టీఎస్ఆర్టీసీ, రవాణా శాఖలకు…
హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజీ నష్టాన్ని తాము భరించలేమని నిర్మాణ సంస్థ L&T స్పష్టం చేసింది. దెబ్బతిన్న పియర్స్, కుంగిన బ్యారేజీ పునరుద్ధరణ పనులకు అయ్యే ఖర్చును…
తెలంగాణ : రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. కొత్త ప్రభుత్వానికి గవర్నర్ శుభాకాంక్షలు…
తెలంగాణ : తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబాఫులే ప్రజాభవన్కు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో…