Telangana

  • Home
  • తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తా…

Telangana

తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తా…

Dec 3,2023 | 20:29

హైదరాబాద్‌ : తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తాను నియమించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ.. ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) సస్పెన్షన్ వేటు…

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటు

Dec 3,2023 | 20:07

ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడికాకముందే రేవంత్‌ రెడ్డిని కలవడంపై ఈసీ ఆగ్రహం హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికలు వెలువడుతున్న నేపథ్యంలో ఈసీ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ…

సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తా : భట్టి

Dec 3,2023 | 15:00

ప్రజాశక్తి-ఖమ్మం: భారీ విజయాన్ని సాధించిన అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తానన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు.…

రికార్డు బద్దలు కొట్టిన పోచారం

Dec 3,2023 | 20:22

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : గత ఆనవాయితికి అడ్డుకట్ట వేస్తూ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నిజాంబాద్‌ జిల్లా బాన్సువాడ నుంచి గెలిచారు. తెలంగాణ ఏర్పడినప్పటి…

బీఆర్‌ఎస్‌ పార్టీపై ఈసీకి ఫిర్యాదు చేశాం : రేవంత్‌ రెడ్డి

Dec 2,2023 | 17:59

హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో నేడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ వికాస్‌ రాజ్‌ను కలిసింది. బీఆర్‌ఎస్‌…

కారు బోల్తా.. బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి

Dec 2,2023 | 16:20

హైదరాబాద్‌ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటనాస్థలిని పరిశీలించగా పోలీసులు కారులో 2 క్వింటాళ్ల గంజాయి…

రేపు తెలంగాణలో వైన్‌ షాపులు మూసివేత..

Dec 2,2023 | 15:08

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు తెలంగాణ వ్యాప్తంగా…

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ పర్మిషన్‌

Dec 2,2023 | 14:51

హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం విడుదల చేయాలనుకున్న డీఏ ఎలక్షన్‌ కోడ్‌ కారణంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా మూడు డీఏలను ఉద్యోగులకు విడుదల చేయడానికి…

చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయా : మంత్రి కెటిఆర్‌

Dec 1,2023 | 13:56

హైదరాబాద్‌ : చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఈమేరకు కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు. ” ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల్లో…