Telangana

  • Home
  • ప్రజాభవన్‌ వద్ద జనం రద్దీ..!

Telangana

ప్రజాభవన్‌ వద్ద జనం రద్దీ..!

Dec 15,2023 | 11:04

తెలంగాణ : తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫులే ప్రజాభవన్‌కు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో…

తెలంగాణలో మినీ అంగన్‌వాడీలు అప్‌గ్రేడేషన్‌ : మంత్రి సీతక్క

Dec 15,2023 | 08:37

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3989 మినీ అంగన్‌ వాడీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాల అప్‌గ్రేడేషన్‌కు గురువారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…

ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ.. గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం

Dec 14,2023 | 15:20

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ భేటీ ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం లభించింది. శుక్రవారం ఉభయ సభలను…

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్‌ బాబు

Dec 14,2023 | 11:19

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్‌ బాబు గురువారం ఉదయం తనకు కేటాయించిన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీధర్‌ బాబు బాధ్యతలు…

తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

Dec 14,2023 | 10:59

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గడ్డం ప్రసాద్‌ను…

గిరిజనుల భూములు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

Dec 13,2023 | 14:34

 47 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే రిజిస్ట్రేష్ చేసుకున్నట్లు ఆరోపణ శామీర్‌పేట : మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదయింది.…

ఎంపీ పదవికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా

Dec 13,2023 | 12:22

హైదరాబాద్ : బీఆర్ఎస్ నేత, మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన కొత్త ప్రభాకర్…

బతుకమ్మ చీరల బకాయిలు రూ. 200 కోట్లు..

Dec 13,2023 | 12:03

ఆందోళనలో నేతన్నలు హైదరాబాద్ : బతుకమ్మ పండుగ సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేసిన బతుకమ్మ చీరలకు సంబంధించి కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. వాటిని…

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు

Dec 12,2023 | 16:29

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో కమిషనర్లను బదిలీ చేస్తూ కొత్త ప్రభుత్వం నిర్ణయం…