తెలంగాణలో వంద రోజుల్లో 55కి పైగా కేసులు :ఎసిబి
తెలంగాణ: తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. వంద రోజుల్లో 55 కి పైగా ఏసీబీ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. అన్ని శాఖలో అవినీతి అధికారులపై ఏసీబీ…
తెలంగాణ: తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. వంద రోజుల్లో 55 కి పైగా ఏసీబీ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. అన్ని శాఖలో అవినీతి అధికారులపై ఏసీబీ…
హైదరాబాద్: స్కూల్ వ్యాన్ ఢీకొని రెండు సంవత్సరాల బాలిక మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని మద్దుట్ల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా…
హైదరాబాద్: ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కన్నా మంగళ, బుధవారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దీంతోపాటు రాష్ట్రానికి…
హైదరాబాద్ : వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో దస్తగిరి దాఖలు చేసిన…
పట్టుబడ్డ పలువురు అధికారులు హైదరాబాద్: తెలంగాణలో ఏసీబీ అధికారుల దాడులు వివిధ చోట్ల అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని అదుపులోకి తీసుకున్నారు. రూ.18 వేలు లంచం తీసుకుంటూ…
– చీరాలలో ముగ్గురు అభ్యర్థుల మధ్య ఉత్కంఠ పోరు పోటాపోటీ ప్రచారం ప్రజాశక్తి – బాపట్ల జిల్లా :బాపట్ల జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయ…
హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద గజ్వేల్కు చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఫామ్ హౌస్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. లక్కీ…
హైదరాబాద్ : దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన…
రాజేంద్రనగర్ (తెలంగాణ) : కుమార్తె మానసిక వికలాంగురాలు, కుమారుడు ప్రయోజకుడు కాలేదని మనస్తాపం చెందిన తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం అత్తాపూర్ ఠాణా పరిధిలోని ఉప్పర్పల్లిలో…