Telangana

  • Home
  • గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు వీరే

Telangana

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు వీరే

Jan 25,2024 | 16:01

హైదరాబాద్‌: తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ను ఎంపిక చేస్తూ గవర్నర్‌…

సీఎం ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు.. విధుల్లోకి తీసుకోవాలని వినతి

Jan 24,2024 | 11:18

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. గత…

తెలంగాణలో గొర్రెల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ కేసు

Jan 23,2024 | 14:46

హైదరాబాద్‌ : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) హయాంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఈ…

గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం

Jan 23,2024 | 10:30

ప్రజాస్వామ్య పరిరక్షణ.. ఉద్యమ స్ఫూర్తే ఇతివృత్తంగా ప్రదర్శనకు సిద్ధం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ‘స్వీయ పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తి’…

ఎమ్మెల్సీలుగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ ఏకగ్రీవం

Jan 22,2024 | 17:46

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌కు ఉపసంహరణ గడువు నేటితో(మంగళవారం) ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రెండు నామినేషన్‌లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.…

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన రాలేదా?.. కవితకు పొన్నం కౌంటర్‌

Jan 22,2024 | 16:46

హైదరాబాద్‌ : పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన రాలేదా? అనిబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తనదైన కౌంటర్‌…

తెలంగాణలో దారుణం.. తల్లి లేని సమయంలో కూతురిపై అత్యాచారం

Jan 20,2024 | 11:12

హైదరాబాద్‌ : తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. యువతిపై తాపీ మేస్త్రీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి…

తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌ల కేటాయింపు

Jan 17,2024 | 12:35

హైదరాబాద్‌ : తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. 2022 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయేషా…

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్‌

Jan 17,2024 | 08:21

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈమేరకు వారిద్దరికీ పార్టీ అధిష్ఠానం…