Telangana

  • Home
  • సీపీఐ(ఎం) ముషీరాబాద్‌ అభ్యర్ధి మద్దతుగా బైక్‌ ర్యాలీ

Telangana

సీపీఐ(ఎం) ముషీరాబాద్‌ అభ్యర్ధి మద్దతుగా బైక్‌ ర్యాలీ

Nov 26,2023 | 14:35

హైదరాబాద్‌ : సీపీఐ(ఎం) ముషీరాబాద్‌ అభ్యర్థి ఏం దశరథ్‌కి మద్దతుగా ముషీరాబాద్‌ నియోజకవర్గంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్‌ ర్యాలీని మాజీ రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌…

ఏ ప్రభుత్వ పాలన కైనా మీరే పునాదులు.. : రేవంత్‌ రెడ్డి

Nov 26,2023 | 12:02

స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ బహిరంగ లేఖ హైదరాబాద్‌: ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌ పాలనలో…

తెలంగాణలో ప్రచార హోరు

Nov 26,2023 | 10:57

తెలంగాణలో పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఎన్నికల పోటీ చేస్తున్న అభ్యర్థుల తరుఫున ఆయా పార్టీల అగ్రనాయకులు శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు.…

బర్రెలక్కకు భద్రత కల్పించండి : పోలీసులకు హైకోర్టు ఆదేశం

Nov 25,2023 | 11:00

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో: కొల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శిరీష అలియాస్‌ బర్రెలక్కకు రక్షణ కల్పించాలని హైకోర్టు రాష్ట్ర డిజిపిని…

కెసిఆర్‌, కెటిఆర్‌లను జైలుకు పంపుతాం : అమిత్‌ షా

Nov 25,2023 | 11:05

  ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ‘త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంది. పదేళ్లలో ప్రజల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఒక్క మంచి…

తెలంగాణలో నాలుగైదు రోజుల పాటు వర్షాలు

Nov 24,2023 | 15:46

తెలంగాణ: క్రింది స్థాయి ఈశాన్య, ఆగేయ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలులు వీస్తున్నాయని.. రాబోయే నాలుగైదు రోజులు పాటు తెలంగాణలో మోస్తారు నుంచి తేలిక…

తెలంగాణలో రాబోయేది బిఎస్‌పి సర్కారే

Nov 23,2023 | 09:55

ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మాయావతి ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణలో రాబోయేది తమ సర్కారేనని బహుజన సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) జాతీయ అధ్యక్షులు…

కాంగ్రెస్‌లో చేరిన సినీనటి దివ్యవాణి

Nov 22,2023 | 12:22

హైదరాబాద్‌: సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే.. దివ్యవాణికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివ్య వాణి 2019లో…

బంగారు తెలంగాణను ఇవాళ అప్పులపాలు చేశారు : నిర్మలా సీతారామన్‌

Nov 21,2023 | 13:43

తెలంగాణ : ” బంగారు తెలంగాణను ఇవాళ అప్పులపాలు చేశారు ” అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం మధురానగర్‌లో బిజెపి అభ్యర్థి లంకల…