నారాయణపేట పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం..
హైదరాబాద్ : నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గ్రామ సమీపంలోని బసవేశ్వర జిన్నింగ్, కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగిందిస. ఆదివారం తెల్లవారుజామున జరిగిన…
హైదరాబాద్ : నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గ్రామ సమీపంలోని బసవేశ్వర జిన్నింగ్, కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగిందిస. ఆదివారం తెల్లవారుజామున జరిగిన…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో :ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబి) డిఎస్పి దుగ్యాల…
హైదరాబాద్ : ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ధరణికి సంబంధించి తన…
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఝార్ఖండ్…
నేడు బాధ్యతలు స్వీకరణ ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా ఝార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి…
తెలంగాణ : తెలంగాణలో మంగళవారం తెల్లవారుజామునుండే వర్షం కురుస్తోంది. ఈరోజు ఉదయం దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్నగర్, కర్మాన్ఘాట్, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్ నగర్, చార్మినార్, కోఠి పలు…
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. సోమవారం ఆమె పంపిన రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదించారు. 2019 సెప్టెంబర్…
జగిత్యాల (తెలంగాణ) : తెలంగాణ డబ్బు ఢిల్లీ పెద్దలకు చేరుతోందని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. సోమవారం ఉదయం జగిత్యాలలో నిర్వహించిన బిజెపి విజయ సంకల్ప సభలో…
తెలంగాణ : మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త నెలకొంది. పరీక్షల్లో ఒకటి, రెండు సబ్జెక్ట్లు ఫెయిల్ అయిన సుమారు 60 మంది విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం…