Telangana

  • Home
  • నారాయణపేట పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం..

Telangana

నారాయణపేట పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం..

Mar 24,2024 | 11:09

హైదరాబాద్ : నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గ్రామ సమీపంలోని బసవేశ్వర జిన్నింగ్, కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగిందిస. ఆదివారం తెల్లవారుజామున జరిగిన…

తెలంగాణ ఎస్‌ఐబి డిఎస్‌పి ప్రణీత్‌రావు పిటిషన్‌ డిస్మిస్‌

Mar 21,2024 | 23:30

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబి) డిఎస్‌పి దుగ్యాల…

ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం: మంత్రి పొంగులేటి

Mar 21,2024 | 15:54

హైదరాబాద్‌ : ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి గురువారం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ధరణికి సంబంధించి తన…

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం

Mar 20,2024 | 11:45

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌…

తెలంగాణ నూతన గవర్నర్‌గా సిపి రాధాకృష్ణన్‌

Mar 19,2024 | 21:57

నేడు బాధ్యతలు స్వీకరణ ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా ఝార్ఖండ్‌ గవర్నర్‌ సిపి రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి…

చల్లబడిన వాతావరణం .. తెలంగాణలో వర్షాలు

Mar 19,2024 | 10:00

తెలంగాణ : తెలంగాణలో మంగళవారం తెల్లవారుజామునుండే వర్షం కురుస్తోంది. ఈరోజు ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, సరూర్‌నగర్‌, కర్మాన్‌ఘాట్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, హయత్‌ నగర్‌, చార్మినార్‌, కోఠి పలు…

తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా

Mar 18,2024 | 21:40

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామా చేశారు. సోమవారం ఆమె పంపిన రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదించారు. 2019 సెప్టెంబర్‌…

తెలంగాణ డబ్బు ఢిల్లీ పెద్దలకు చేరుతోంది : ప్రధాని మోడి

Mar 18,2024 | 12:22

జగిత్యాల (తెలంగాణ) : తెలంగాణ డబ్బు ఢిల్లీ పెద్దలకు చేరుతోందని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. సోమవారం ఉదయం జగిత్యాలలో నిర్వహించిన బిజెపి విజయ సంకల్ప సభలో…

మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత – విద్యార్థుల ఆందోళన

Mar 18,2024 | 12:01

తెలంగాణ : మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త నెలకొంది. పరీక్షల్లో ఒకటి, రెండు సబ్జెక్ట్‌లు ఫెయిల్‌ అయిన సుమారు 60 మంది విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం…