కూలిన నిర్మాణంలో వున్న వంతెన.. తప్పిన ప్రమాదం..
పెద్దపల్లి :మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడులో నిన్న (సోమవారం) అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఓడూరు-భూపాలపల్లి జిల్లా…
పెద్దపల్లి :మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడులో నిన్న (సోమవారం) అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఓడూరు-భూపాలపల్లి జిల్లా…
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ నెల 24న విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రథమ, ద్వితీయ…
తెలంగాణ: ఒకవైపు సూరీడు మండిపోతున్నాడు. తెలంగాణలో ఎండలు ఏ రేంజ్లో విజఅంభిస్తున్నాయో తెలియంది కాదు.. ఉదయం 9 గంటలు దాటితే నిప్పుల కొలిమిలా తయారైంది. ప్రజలు ఇళ్ల…
హైదరాబాద్ : తెలంగాణలోని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపెడుతున్నాయి. మొన్న భువనగిరిలో ప్రశాంత్ అనే విద్యార్థి ఫుడ్ పాయిజెన్ అయి మరణించాడు. ఈ…
హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్ ఎం. వేణుగోపాలరావు తెలంగాణ స్టేట్ ఆడిట్ అడ్వైజరీ బోర్డ్ (ఎస్ఎఎబి) సభ్యులుగా నియమితులయ్యారు. 2024-26 రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో…
లక్నో : తెలంగాణ మహిళ ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఆమె పేరు శ్రీకళారెడ్డి. ఈమె ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె…
తెలంగాణకు 8.5, ఎపికి 5.5 టిఎంసిలు : కెఆర్ఎంబి ఆదేశాలు ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల ఎండాకాలం తాగునీటి అవసరాల కోసం కృష్ణానది…
తెలంగాణ : బిఆర్ఎస్ అధినేత కెసిఆర్కు ఈసీ నోటీసులు ఇచ్చింది. నిన్న (మంగళవారం) ఈసీ నోటీసులు పంపించింది. కాగా, ఈనెల ఐదో తేదీన సిరిసిల్లలో జరిగిన బిఆర్ఎస్…
తెలంగాణ: తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. వంద రోజుల్లో 55 కి పైగా ఏసీబీ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. అన్ని శాఖలో అవినీతి అధికారులపై ఏసీబీ…