Telangana

  • Home
  • పాడి రంగాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం : భట్టి

Telangana

పాడి రంగాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం : భట్టి

Mar 4,2024 | 14:55

హైదరాబాద్‌ : నగరంలోని మాదాపూర్‌ హైటెక్స్‌ ప్రాంగణంలో 50వ పాడిపరిశ్రమ సదస్సు-2024ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. పాడిరంగం అభివృద్ధి కోసం…

శంకర్‌పల్లిలో విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి

Mar 4,2024 | 10:33

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి అనంతరం తండ్రి చెట్టుకు ఉరేసుకున్నాడు. మండలంలోని టంగుటూరుకు చెందిన రవి (35)…

మార్చి 15 నుండి తెలంగాణలో ఒంటిపూట బడులు

Mar 3,2024 | 12:36

హైదరాబాద్‌ : తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర…

తెలంగాణలో మెగా డిఎస్‌సి – 11,062 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల

Mar 1,2024 | 10:20

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదలైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ…

హెచ్ఎండిఏలో విజిలెన్స్ దాడులు..

Feb 28,2024 | 15:32

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)లో బుధవారం రెండో రోజు కూడా విజిలెన్స్ అధికారులు సోదాలను కొనసాగించారు. మైత్రివనం నాలుగో అంతస్తులో ఉన్న అన్ని…

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Feb 28,2024 | 10:23

తెలంగాణ : తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి…

500కే గ్యాస్‌ బండ -200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌

Feb 28,2024 | 08:40

-మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించిన తెలంగాణ సిఎం ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారెంటీల అమలుకు తెలంగాణలోని…

అమెరికాలో తెలంగాణ యువకుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి

Feb 26,2024 | 13:21

తెలంగాణ : సికింద్రాబాద్‌ తిరుమలగిరికి చెందిన రుత్విక్‌ రాజన్‌ అనే యువకుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో అమెరికాలో మృతి చెందిన ఘటన అతడి కుటుంబంలో విషాదం నింపింది. రిటైర్డ్‌…

బట్టలారేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగిలి దంపతులు మృతి

Feb 26,2024 | 11:09

వికారాబాద్‌ (తెలంగాణ) : బంరాస్‌పేట (వికారాబాద్‌-తెలంగాణ) : బట్టలు ఆరేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగిలి దంపతులు మృతి చెందిన ఘటన సోమవారం వికారాబాద్‌ జిల్లా బంరాస్‌పేట మండలంలోని…