పాడి రంగాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం : భట్టి
హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో 50వ పాడిపరిశ్రమ సదస్సు-2024ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. పాడిరంగం అభివృద్ధి కోసం…
హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో 50వ పాడిపరిశ్రమ సదస్సు-2024ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. పాడిరంగం అభివృద్ధి కోసం…
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి అనంతరం తండ్రి చెట్టుకు ఉరేసుకున్నాడు. మండలంలోని టంగుటూరుకు చెందిన రవి (35)…
హైదరాబాద్ : తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ…
హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)లో బుధవారం రెండో రోజు కూడా విజిలెన్స్ అధికారులు సోదాలను కొనసాగించారు. మైత్రివనం నాలుగో అంతస్తులో ఉన్న అన్ని…
తెలంగాణ : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి…
-మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించిన తెలంగాణ సిఎం ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో :ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారెంటీల అమలుకు తెలంగాణలోని…
తెలంగాణ : సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రుత్విక్ రాజన్ అనే యువకుడు బ్రెయిన్ స్ట్రోక్తో అమెరికాలో మృతి చెందిన ఘటన అతడి కుటుంబంలో విషాదం నింపింది. రిటైర్డ్…
వికారాబాద్ (తెలంగాణ) : బంరాస్పేట (వికారాబాద్-తెలంగాణ) : బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ తగిలి దంపతులు మృతి చెందిన ఘటన సోమవారం వికారాబాద్ జిల్లా బంరాస్పేట మండలంలోని…