తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా..
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. సోమవారం కృష్ణా జలాల వాటాపై సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడీ చర్చ జరిగింది. అనంతరం…
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. సోమవారం కృష్ణా జలాల వాటాపై సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడీ చర్చ జరిగింది. అనంతరం…
వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంపు హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచుతూ ఆదేశాలు జారీ…
ప్రజాశక్తి-హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్, భౌతిక, రసాయన శాస్త్ర పాఠ్యపుస్తక రచయిత మరియు ఎడిటర్, జన విజ్ఞాన వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్…
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇమాంపేట బాలిక గురుకుల వసతి గృహంలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ సిబ్బంది సమాచారం…
హైదరాబాద్: మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ముందు విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా విద్యార్థులకు యూనివర్సిటీలో నాణ్యతలేని ఆహారం పెడుతూ అనారోగ్యం పాలు…
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్న నేఫథ్యంలో ఆదివారం సాయంత్రం సీఎల్పీ సమావేశం కానుంది. ఈ నెల…
తెలంగాణ : తెలంగాణ బడ్జెట్ రూ.2.75 లక్షల కోట్లకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ అసెంబ్లీ…
తెలంగాణ : బంజారాలు పూజించుకునే సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని … తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 15వ తేదీని సెలవు దినంగా ప్రకటించింది. మంత్రి కోమటిరెడ్డి…
సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పిటిషన్ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఓటుకు నోటు’ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కి…