ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • ముగిసిన నామినేషన్ల ఘట్టం

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

ముగిసిన నామినేషన్ల ఘట్టం

Apr 26,2024 | 08:12

175 అసెంబ్లీ స్థానాలకు 6 వేలకు పైగా నామినేషన్లు 25 పార్లమెంట్‌ స్థానాలకు దాదాపు వెయ్యి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ…

పుంగనూరులో ఎవరి జెండా?

Apr 26,2024 | 01:06

-మంత్రి పెద్దిరెడ్డికి ప్రతిష్టాత్మకం ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :రాయలసీమలోనే కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుండి తాజా ఎన్నికల్లో వైసిపి…

చీపురుపల్లిలో రసవత్తర పోరు

Apr 26,2024 | 00:59

-బొత్స అభివృద్ధి మంత్రం… కిమిడి వలసల తంత్రం (ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి) :విజయనగరం జిల్లాలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పోటీచేస్తున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో…

కాయ్ రాజా కాయ్..!

Apr 26,2024 | 00:55

-సార్వత్రిక ఎన్నికలపై బెట్టింగుల జోరు -అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీలపైన కూడా… ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో బెట్టింగుల వ్యవహారం ఊపందుకుంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకముందు నుంచే…

‘ఉక్కు’ను కాపాడుకోవడమే లక్ష్యం

Apr 26,2024 | 00:51

– సిపిఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం జగ్గునాయుడు ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) :’అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎంను గెలిపిస్తే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకుంటాం.…

గిరిజన సమస్యలే అజెండా

Apr 26,2024 | 00:46

– రాజ్యాంగ పరిరక్షణతోనే హక్కులు, చట్టాలకు రక్షణ – ‘ప్రజాశక్తి’తో కురుపాం సిపిఎం అభ్యర్థి మండంగి రమణ ప్రజాశక్తి -గుమ్మలక్ష్మీపురం:ఎన్నికల్లో సిపిఎంను గెలిపిస్తే గిరిజన ప్రజల సమస్యలే…

కాంగ్రెస్‌ తుది జాబితా విడుదల

Apr 25,2024 | 07:25

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే మూడు లోక్‌సభ, పది శాసనసభ అభ్యర్థుల తుది జాబితాను బుధవారం ఎఐసిసి జనరల్‌ సెక్రటరీ…

సిఎం రమేష్‌ దంపతుల ఆస్తి రూ.395.98 కోట్లు

Apr 25,2024 | 00:34

ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి :అనకాపల్లి లోక్‌సభ బిజెపి ఎంపీ అభ్యర్థి సిఎం రమేష్‌, ఆయన భార్య శ్రీదేవి ఉమ్మడి ఆస్తి రూ.395.98 కోట్లు. అనకాపల్లి కలెక్టరేట్‌లో…

ఎన్నికల్లో మాజీ సిఎంలు

Apr 25,2024 | 00:29

-చంద్రబాబు అసెంబ్లీకి.. నల్లారి పార్లమెంటుకు..! – ఇద్దరూ ఒకే కూటమి నుంచే ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన నారా చంద్రబాబు…