ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్రాన్ని దోచేశారు : బాలకృష్ణ

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్రాన్ని దోచేశారు : బాలకృష్ణ

May 4,2024 | 22:56

ప్రజాశక్తి – యలమంచిలి (అనకాపల్లి) : ‘ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చారు.. అందరి నడ్డి విరిచారు. ప్రశ్నించేవాడిని నోరెత్తకుండా చేశారు… యువతను గంజాయికి బానిసలను చేశారు..…

కమ్యూనిస్టులతోనే అన్ని వర్గాలకు ఆదరణ

May 4,2024 | 22:03

 సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల ప్రచారానికి కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో సిపిఎం అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సిపిఎంతోనే అన్ని వర్గాలకు ఆదరణ…

‘అన్నమయ్య’ బాధితులకు న్యాయం చేస్తాం : నారా లోకేష్‌

May 4,2024 | 21:34

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య జిల్లా) : యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై నేరుగా వారి కష్టనష్టాలు తెలుసుకున్నానని, వారికి సమన్యాయం చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన…

ఎన్‌ఆర్‌సి, సిఎఎకి వ్యతిరేకం

May 4,2024 | 22:58

 ముస్లింలకు మీ బిడ్డ అండగా ఉంటాడు!  రిజిస్ట్రేషన్‌, పింఛన్ల విషయంలో తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు  హిందూపురం, పలమనేరు, నెల్లూరులో సిఎం జగన్‌ ప్రజాశక్తి – యంత్రాంగం :…

ఉచితంగా ఇసుక, టిడ్కో ఇళ్లు

May 4,2024 | 21:34

ఉద్యోగస్తులకు ఒకటో తేదీన జీతాలు చింతలపూడి ఎత్తిపోతల కల నెరువేరుస్తాం దర్శి, నూజివీడు, కాకినాడలో చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి – యంత్రాంగం : ట్రాక్టర్‌ ఇసుకను రూ.1000…

మంగళగిరిలో సిపిఎం విస్తృత ప్రచారం

May 4,2024 | 13:01

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : పేదల సమస్యల కోసం నిరంతర పనిచేసే కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని సిపిఎం మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జొన్న శివశంకరరావు…

అల్లూరిలో సిపిఎం విస్తృత ప్రచారం

May 4,2024 | 12:48

పెదబయలు (అల్లూరి) : పెదబయలు మండలం గోమంగి పంచాయతీ పంగళం, వన్నాడ, నేరేడు, పుట్టుకుమ్మరివీధి, గోమంగి, రాయిమామిడి, బోయ రాజులు, గుల్లేలు పంచాయితీ, సీమకొండ గ్రామాల్లో సుత్తి…

విజయవాడలో పోస్టల్‌ బ్యాలెట్‌ ను వినియోగించుకున్న ఉద్యోగులు

May 4,2024 | 12:22

విజయవాడ : ఉద్యోగస్తుల కోసం ఎలక్షన్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రారంభమైంది జిల్లాలో…

వృద్ధాప్య పింఛన్లలో రూ.వెయ్యి కట్‌ .. అపరాధ రుసుమట..!

May 4,2024 | 09:52

అమరావతి : ఒక వృద్ధురాలికి వృద్ధాప్య పింఛన్‌ ఈ నెల బ్యాంకులో 3,000 రూపాయలు ప్రభుత్వం వేసింది. కానీ బ్యాంకు వారు మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెనెన్స్‌ పేరిట…