వైసిపి పాలనంతా అవినీతిమయం : సినీ నటుడు బాలకృష్ణ
ప్రజాశక్తి – మాధవధార, ఆరిలోవ (విశాఖపట్నం) : రాష్ట్రంలో వైసిపి ఐదేళ్ల పాలనంతా అవినీతిమయంగా మారిందని సినీ నటుడు, టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు.…
ప్రజాశక్తి – మాధవధార, ఆరిలోవ (విశాఖపట్నం) : రాష్ట్రంలో వైసిపి ఐదేళ్ల పాలనంతా అవినీతిమయంగా మారిందని సినీ నటుడు, టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు.…
రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో ప్రజల ముందుకు ప్రజాశకి-యంత్రాంగం : ఎన్నికల సమయం దగ్గపడుతుండడంతో సిపిఎం అభ్యర్థులు ఇంటింటికి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ…
కూటమి నేతల విమర్శ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రివర్స్ టెండర్లతో సాగునీటి ప్రాజెక్టులను సిఎం జగన్ నిర్వీర్యం చేశారని కూటమి నేతలు విమర్శించారు. టిడిపి కార్యాలయంలో మాజీ…
అమరావతి : ఎన్నికల వేళ … ఆంధ్రప్రదేశ్లో 100 శాతం వెబ్కాస్టింగ్తో కూడిన 14 సమస్యాత్మక నియోజకవర్గాలను ఈసీ ప్రకటించింది. ఈసీ ప్రకటించిన ఆ 14 సమస్యాత్మక…
విఆర్.పురం (రాజమండ్రి) : సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా.రామారావు మానవత్వాన్ని చాటారు. గురువారం అర్థరాత్రి సమయంలో రోడ్డుపై ప్రమాదం జరిగి ఆపదలో ఉన్న యువకులను గమనించి వెంటనే…
కడప : ‘ నా నవ సందేహాలకు జవాబు చెప్పండి ‘ అని ఎపి సిఎం జగన్కు కడప కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి వైఎస్.షర్మిల అడిగారు. శుక్రవారం…
మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి అసెంబ్లీ నియోజవర్గం నుండి సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావు శుక్రవారం పట్టణంలోని రత్నాల చెరువులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. సుత్తి, కొడవలి,…
అల్లూరి : కొర్రాయి పంచాయతీ అంజోడ గ్రామంలో సిపిఎం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇండియా కూటమి బలపర్చిన ఎంపీ అభ్యర్థి పి.అప్పలనర్శకి ఓటు వేయాలని కోరుతూ…
టిడిపిలో చల్లారని అసంతృప్తి సెగలు వైసిపిలోనూ అదే పరిస్థితి ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి : నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత అసమ్మతి సద్దుమణుగుతుందని టిడిపి భావించినా…