ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • రాజ్యాంగ పరిరక్షణకు కృషి

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

రాజ్యాంగ పరిరక్షణకు కృషి

May 5,2024 | 23:54

 మీట్‌ది ప్రెస్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలు లౌకిక ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసే శక్తులు,…

పోరాడే వారిని ఎన్నుకోండి

May 5,2024 | 23:32

 సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : సమస్యలను పరిష్కరించని వారికి ఓటు వేయొద్దని, ప్రజల కోసం పోరాడే సిపిఎం నేతలను గెలిపిస్తే జనానికి మేలు జరుగుతుందని…

బాబు..జగన్‌..పవన్‌..బిజెపి తొత్తులు..!

May 5,2024 | 22:34

ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించండి కోవూరు సభలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,…

చెరకు రైతులను ఆదుకుంటాం

May 5,2024 | 22:23

ముస్లింల భద్రతకు కూటమి భరోసా పొన్నూరు, తునిలో పవన్‌ కల్యాణ్‌ ప్రజాశక్తి – యంత్రాంగం : తాండవ సుగర్‌ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి చెరకు రైతులను ఆదుకుంటామని…

ఫిర్యాదులపై చర్యలేవీ? : ఇసిని ప్రశ్నించిన టిడిపి

May 5,2024 | 22:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ ఫిర్యాదులపై చర్యలెందుకు తీసుకోవడం లేదని ఎన్నికల కమిషన్‌ను టిడిపి నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను టిడిపి…

ఎన్‌టిఆర్‌తోనే వాల్మీకులకు రాజకీయ ప్రాధాన్యత

May 5,2024 | 21:44

ఎస్‌టి సాధన కోసం చట్టసభల్లో మాట్లాడుతా  వాల్మీకుల ఆత్మీయ సమావేశంలో బాలకృష్ణ ప్రజాశక్తి-హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా) :మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి…

ప్రజాస్వామ్య పరిరక్షణకే ఇండియా వేదిక

May 5,2024 | 21:41

 ఏలూరు రోడ్‌షోలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ…

అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు

May 5,2024 | 21:29

 టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌, సిటీ : నెల రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే…

రాష్ట్రంలో మాఫియా రాజ్యం

May 5,2024 | 20:54

ఎర్రగుంట్ల, ఆదోనిలో రాజ్‌నాధ్‌సింగ్‌ ప్రజాశక్తి – కడప, కర్నూలు ప్రతినిధులు : రాష్ట్రంలో లిక్కర్‌, ఇసుక, మైన్స్‌ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌…