ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • పోస్టల్‌ బ్యాలెట్‌ను 26 లోపు సమర్పించాలి : సిఇఒ ఎంకె మీనా

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

పోస్టల్‌ బ్యాలెట్‌ను 26 లోపు సమర్పించాలి : సిఇఒ ఎంకె మీనా

Apr 22,2024 | 08:32

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు వారి పోస్టల్‌ బ్యాలెట్‌ (ఫారమ్‌ నెంబరు 12)ను సమర్పించే తేదీని ఈ నెల 26…

ప్రజావాణి వినిపిస్తాం

Apr 22,2024 | 08:30

అసెంబ్లీకి కమ్యూనిస్టులను గెలిపించండి  సిపిఎం అభ్యర్థుల ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తూ.. ప్రజలకు అండగా ఉంటున్న తమను గెలిపించాలని సిపిఎం అభ్యర్థులు…

ఐదు చోట్ల మార్పు

Apr 22,2024 | 07:58

 టిడిపి అభ్యర్థులకు బి ఫారాలు అందించిన చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి ముందుగా ప్రకటించిన జాబితాలో ఐదు చోట్ల అభ్యర్థులను మార్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి…

2014 ఎన్నికలు – రాష్ట్ర విభజన – కాంగ్రెస్‌ ఓటమి

Apr 22,2024 | 04:04

2009 ఎన్నికల అనంతరం కొద్ది నెలలకు ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన తరువాత ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావాలని భావించారు. అయితే…

గిరిజనోద్యమాల సారథి.. అప్పలనర్స

Apr 22,2024 | 03:12

 సిపిఎం అరకు ఎంపి అభ్యర్థిగా పోటీ ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అరకు లోక్‌సభ (ఎస్‌టి రిజర్వుడ్‌) నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా…

రోజా హ్యాట్రిక్‌కు ‘అసమ్మతి’ సెగ

Apr 22,2024 | 12:10

నామినేషన్‌ రోజూ కీలక నేతలు దూరం నగరి నియోజకవర్గంలో గ్రూపుల పోరు ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : రాష్ట్ర మంత్రి ఆర్‌కె రోజా మూడోసారి గెలిచి…

40 ఏళ్లుగా ప్రజలతో ఉన్నా..!

Apr 22,2024 | 02:47

నెల్లూరు సిటీ సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ప్రజలతో 40ఏళ్లుగా కలిసి ఉన్నా… విద్యార్థి దశ నుంచే వామపక్షాల పట్ల ఆకర్షితుడయ్యా.. విద్యార్థి,…

జగన్‌ బస్సుకు డిపో మేనేజర్‌ కాపలా!

Apr 22,2024 | 02:30

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం…

ప్రజలకు అభివాదం చేస్తూ.. విశాఖలో మౌనంగా సాగిన జగన్‌ బస్సు యాత్ర

Apr 22,2024 | 01:00

సిఎం మాట్లాడకపోవడంతో పలువురు నిరాశ ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో/ ఎంవిపి కాలనీ : విశాఖ నగరంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం నిర్వహించిన ‘మేమంతా…