ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • నాదెండ్లకు ఛాన్స్‌ దక్కేనా..?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

నాదెండ్లకు ఛాన్స్‌ దక్కేనా..?

May 13,2024 | 00:26

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :ఆంధ్రా ప్యారిస్‌ తెనాలిలో ఈసారి వైసిపి, జనసేన అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌…

అందరి దృష్టి మంగళగిరిపైనే

May 13,2024 | 00:20

-నారా లోకేష్‌ భవిష్యత్తును తేల్చనున్న ఫలితాలు – పట్టు నిలుపుకునేందుకు వైసిపి యత్నం – ప్రధాన అభ్యర్థుల భవిష్యత్తును ప్రభావితం చేయనున్న సిపిఎం ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి…

విజయవాడ సెంట్రల్‌లో రసవత్తర పోరు

May 13,2024 | 00:14

– వైసిపి అభ్యర్థి నియోజకవర్గానికి కొత్త – టిడిపి అభ్యర్థిపై అనేక ఆరోపణలు – ఇండియా వేదిక అభ్యర్థికి సానుకూల అంశాలు ప్రజాశక్తి – విజయవాడ :విజయవాడ…

విశాఖలో రూ.కోటిన్నర నగదు పట్టివేత

May 12,2024 | 22:17

ప్రజాశక్తి-విశాఖపట్నం:సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖ నగరంలో భారీగా నగదు పట్టుబడింది. ఆర్‌కే బీచ్‌కు సమీపంలోగల పాండురంగాపురంలో రూ.కోటిన్నర నగదును జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు పట్టుకున్నారు. కొందరు…

పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బంది ఇక్కట్లు

May 12,2024 | 21:47

– భోజనంలేక ఇబ్బందులు – సరైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం ప్రజాశక్తి-యంత్రాంగం:ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన సామగ్రితో ఆదివారం పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల…

వైసిపిది తప్పుడు ప్రచారం – టిడిపి అధినేత చంద్రబాబు

May 12,2024 | 21:46

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తప్పుడు వీడియోలు, ఆడియోలు, పోస్టులతో వైసిపి ప్రచారం చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి అంచుల్లో ఉన్నా వైసిపికి…

సొంతూళ్లకు జనం క్యూ

May 12,2024 | 21:42

– ఓటు వేసేందుకు వస్తున్న వారితో బస్సులు, రైళ్లు, ప్రైవేటు సర్వీసులు ఫుల్‌ – విజయవాడలో సర్వీసులు లేక ప్రయాణికుల పాట్లు – రద్దీని బట్టి ప్రత్యేక…

పులివెందులకు చేరుకున్న జగన్‌

May 12,2024 | 20:52

– రేపు ఓటు వేయనున్న ముఖ్యమంత్రి ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ :ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌.భారతి ఆదివారం సాయంత్రం పులివెందుల చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం…

మెట్టపల్లిలో పింక్‌ పోలింగ్‌ స్టేషన్‌

May 12,2024 | 16:09

ప్రజాశక్తి-చీపురుపల్లి: విజయనగరం జిల్లాలోని మెట్టపల్లిలో పింక్‌ పోలింగ్‌ స్టేషన్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్లు ఉండే పోలింగ్‌ కేంద్రాలను పింక్‌ కేంద్రాలుగా గుర్తించింది. చీపురుపల్లి నియోజకవర్గంలో…