ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • ఊహించలేదు.. ‘ఆ’ ప్రేమ ఏమైందో…! : జగన్‌

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

ఊహించలేదు.. ‘ఆ’ ప్రేమ ఏమైందో…! : జగన్‌

Jun 5,2024 | 07:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో ఇటువంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదని వైసిపి అధినేత, సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.…

గోదావరిలో కూటమి గలగలలు

Jun 5,2024 | 07:36

35 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాల్లో క్లీన్‌ స్వీప్‌ ఐదుగురు మంత్రులు,విప్‌ల పరాజయం ప్రజాశక్తి- పశ్చిమగోదావరి డెస్క్‌ : గోదావరి జిల్లాలు మరోసారి ఏకపక్షంగా టిడిపి కూటమికి…

టిడిపి కూటమిప్రభంజనం

Jun 5,2024 | 07:34

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభంజనం సృష్టించింది. శాసనసభతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ కూటమి పూర్తిస్థాయిలో ఆధిక్యత సాధించింది. ఒక్కమాటలో చెప్పాలంటే…

దక్షిణ కోస్తాలో కూటమి హవా

Jun 5,2024 | 01:04

ముగ్గురు మంత్రుల ఘోర పరాజయం ప్రభుత్వ వ్యతిరేక ఓటులో ఐక్యత ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టిడిపి కూటమి హవా సాగింది. ఎన్నికల్లో…

రాయలసీమలో వైసిపికి షాక్‌

Jun 5,2024 | 01:03

హేమాహేమీలంతా ఓటమే ఏడు నియోజకవర్గాల్లోనే గెలుపు ‘అనంత’లో సైకిల్‌ క్లీన్‌ స్వీప్‌ ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి :  రాయలసీమలో వైసిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంచి పట్టున్న…

భారీ మెజార్టీ సాధించిన అభ్యర్థులు

Jun 5,2024 | 00:57

విశాఖ పార్లమెంట్‌ 5,04,247, గాజువాక అసెంబ్లీ 95,235 ఓట్లు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో పలువురు అభ్యర్ధులు ఎవరూ ఊహించనంతగా భారీ మెజార్టీతో…

పులివెందులలో జగన్‌ హ్యాట్రిక్‌.. భారీగా తగ్గిన మెజార్టీ

Jun 5,2024 | 01:32

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ / అమరావతి బ్యూరో : వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యాన్ని సాధించిన జగన్‌ తన మెజార్టీ…

ప్రజా సంక్షేమం, రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం : లోకేష్‌

Jun 5,2024 | 00:17

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజా సంక్షేమం, రాష్ట్ర పునర్నిర్మాణం తమ లక్ష్యమని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. తమ కూటమికి అద్భుత విజయాన్ని అందించిన…

రాజధాని జిల్లాల్లో వైసిపి ఓటమి

Jun 5,2024 | 00:15

ఐదు పార్లమెంటు స్థానాల్లో కూటమి క్లీన్‌ స్వీప్‌ 33 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి,బిజెపి, జనసేన అభ్యర్థుల విజయం ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మూడు రాజధానుల నినాదం…