ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • ప్రజా సమస్యలే ప్రధానం

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

ప్రజా సమస్యలే ప్రధానం

Apr 17,2024 | 01:30

సిపిఎం ఎన్నికల ప్రణాళికలో ముఖ్యాంశాలు రాష్ట్రానికి ప్రత్యేక హౌదా విజభన హామీలు అమలు చేయాలి. పునావాసం, పరిహారంతో సహా పోలవర ప్రాజెక్టు పూర్తి చేయాలి. అభివృద్ధి వికేంద్రీకరణ,…

రేపటి నుంచి నామినేషన్లు

Apr 17,2024 | 01:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నామినేషన్ల పర్వం గురువారం నుండి రాష్ట్రంలో ప్రారంభం కానుంది. గురువారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఆ…

ప్రభావితం చేసే కార్యక్రమాలు నిర్వహించొద్దు : సిఇఒ ఎంకె మీనా

Apr 16,2024 | 23:44

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే కార్యక్రమాలను నిర్వహించొద్దని సంబంధిత శాఖల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి…

ప్రజల ఎజెండా కావాలి

Apr 17,2024 | 00:42

సిపిఎం ఎన్నికల ప్రణాళిక విడుదల బిజెపితో అంటకాగుతున్నటిడిపి, జనసేన, వైసిపిలకు 14 ప్రశ్నలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఎజెండా చర్చనీయాంశం…

ఎన్నికల ప్రక్రియకు సిద్ధంగా ఉండాలి : సిఇఒ ముఖేష్‌కుమార్‌ మీనా

Apr 16,2024 | 22:30

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లాల ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఆదేశించారు.…

సభలకు వచ్చే ప్రజలను కూలీలనడం తగదు :  మంత్రి మేరుగ నాగార్జున

Apr 16,2024 | 22:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి సభలకు ప్రజలు తరలి వస్తుండటంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక వారిని కూలీలు అని అవమానించడం తగదని సాంఘిక సంక్షేమశాఖ…

మీ ఓటు ఐదేళ్ల భవిష్యత్తు

Apr 16,2024 | 22:11

బాబు అభివృద్ధి బోగస్‌… ఆయన వస్తే వ్యవస్థలు, సంక్షేమం రద్దు పవన్‌ పెళ్లిళ్లపై మరోసారి విమర్శలు చంద్రబాబు మోసాలు, పేదల మధ్య సాగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలు…

వైసిపి పాలనలో రాష్ట్రం అప్పులపాలు

Apr 16,2024 | 21:55

 ‘స్వర్ణాంధ్ర సాధికార యాత్ర’లో బాలకృష్ణ ప్రజాశక్తి – ఎమ్మిగనూరు రూరల్‌ (కర్నూలు) : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూ.పది లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని…

గిరిజన హక్కులను కాలరాస్తున్న మోడీ

Apr 16,2024 | 20:38

జిఒ 3పై వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్స ర్యాలీలో పాల్గొన్న సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ నాయకులు…