ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • కూటమి కొట్లాటల్లో ధర్మవరం

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

కూటమి కొట్లాటల్లో ధర్మవరం

Apr 29,2024 | 01:30

రాష్ట్రంలో అత్యంత ఖరీదైన నియోజకవర్గాల్లో ఒకటి త్రిముఖ పోరు తప్పదా? ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి :సత్యసాయి జిల్లాలోని ధర్మవరం అసెంబ్లి నియోజకవర్గంలో కమలం వాడిపోతుంది. అక్కడ బిజెపి జాతీయ…

జోష్‌ ఏదీ?

Apr 29,2024 | 01:15

మ్యానిఫెస్టోపై వైసిపి శ్రేణుల్లో అంతర్మథనం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2024 సాధారణ ఎన్నికల కోసం ప్రకటించిన మ్యానిఫెస్టో వైసిపి శ్రేణులను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది.…

ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలు

Apr 29,2024 | 00:43

– కొందరు ప్రత్యక్ష పోటీ – ప్రచార బాధ్యతల్లో మరికొందరు – ప్రధాన పార్టీలకు ప్రవాసాంధ్రుల మద్దతు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ…

ఎపిలో రూ.14కోట్ల విలువైన 66 కేజీల బంగారం స్వాధీనం

Apr 28,2024 | 16:53

అమరావతి :    ఎపిలో పోలీసుల తనిఖీల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారాన్ని ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ-హైదరాబాద్‌ వెళ్లే జాతీయ రహదారి…

అల్లూరి ఎంపి అభ్యర్థి పి.అప్పలనరసని గెలిపిద్దాం : సిపిఎం నేతలు

Apr 28,2024 | 16:04

ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : హుకుంపేట మండలంలోని పట్టం పంచాయతీ బూరువలస, అమనగిరి గ్రామాల్లో పర్యటించి ఎంపి అభ్యర్థి అప్పలనర్శ గెలిపించాలని ఆదివారం ప్రచారం చేపట్టారు. ముందుగా రెండు…

దేశానికి ఇండియా వేదికే ప్రత్యామ్నాయం : షర్మిల

Apr 28,2024 | 14:52

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : దేశానికి బిజెపి ఎన్‌డిఎ కూటమి పనికి రాదని ప్రభుత్వ రంగ పరిశ్రమలు రక్షణకు, యువత ఉపాధి, ఏపీ కి ప్రత్యేక హోదా…

సామాన్యులకు సంపన్నులైన బడా కార్పొరేట్‌ శక్తులకు మధ్య జరుగుతున్న యుద్ధమిది : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

Apr 28,2024 | 12:17

విజయవాడ : సామాన్యులకు సంపన్నులైన బడా కార్పొరేట్‌ శక్తులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఉదయం విజయవాడలో…

విశాఖలో వైఎస్‌.షర్మిల భారీ బహిరంగ సభ

Apr 28,2024 | 12:44

విశాఖ : ఎన్‌డిఏ కూటమిని ఓడించాలంటూ … విశాఖలోని మహారాణి పార్లర్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌ పిసిసి చీఫ్‌ వైఎస్‌.షర్మిల ఇండియా వేదిక సభను ఆదివారం నిర్వహించారు. ఈ…