ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సిపిఎం అభ్యర్థి బాబురావు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సిపిఎం అభ్యర్థి బాబురావు

May 2,2024 | 14:10

విజయవాడ : విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో సిపిఎం విస్తృత ప్రచారాన్ని చేపట్టింది. గురువారం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల…

హత్యా నిందితుడికి మళ్ళీ ఎందుకు పట్టం కడుతున్నారు ? : వైఎస్‌.షర్మిల

May 2,2024 | 12:51

కడప : హత్యా నిందితుడికి మళ్ళీ ఎందుకు పట్టం కడుతున్నారు ? అని వైఎస్‌.షర్మిల ప్రశ్నించారు. గురువారం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎపిసిసి చీఫ్‌, కడప…

నెల్లూరు టౌన్‌లో సిపిఎం-కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రచారం

May 2,2024 | 12:25

నెల్లూరు : నెల్లూరు టౌన్‌ లో సిపిఎం అసెంబ్లీ అభ్యర్థి మూలం రమేష్‌, కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల రాజు గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ…

ఉండవల్లి-సీతానగరం ప్రాంతాల్లో సిపిఎం ప్రచారం

May 2,2024 | 12:26

మంగళగిరి (గుంటూరు) : ఇండియా బ్లాక్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. గురువారం మంగళగిరి సిపిఎం అభ్యర్థి జన్న శివ శంకర్‌ ఉండవల్లి, సీతానగరం…

కార్మికులు సంపద సృష్టిస్తే… అదాని, అంబానీలకు పంచి పెడతారా?

May 2,2024 | 08:16

ప్రజాగరళంగా టిడిపి, జనసేన, బిజెపి మేనిఫెస్టో నెల్లూరు రోడ్‌ షో వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబు సంపద సృష్టించి పంచుతానని…

డబ్బున్నోడే పోటీదారు

May 2,2024 | 03:47

 ఎంపి, ఎంఎల్‌ఎ అభ్యర్ధుల్లో 32 మంది శతకోటీశ్వర్లు  అంతకంతకూ పెరుగుతున్న సంఖ్య  చట్టసభల్లో సామాన్యుడి స్థానమెక్కడీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఈ ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ స్థానానికి…

సింహపురి బరి.. వ్యాపారుల గురి..!

May 2,2024 | 02:55

 మరోవైపు ఇద్దరు సామాన్యుల పోరాటం ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : సింహపురి బరిలో అంతర్జాతీయ కాంట్రాక్టరు.. భారీ వ్యాపారులు.. రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారులు.. సహజ వసరులు దోచుకుని దాచుకున్నవారు…

ఉద్యోగులకు కత్తిమీద సాము

May 2,2024 | 02:52

 లెక్కింపు కేంద్రం వద్దకు వెళ్లే వరకు విధులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న జరగనున్న పోలింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా…

చంద్రబాబుపై ఇసికి ఫిర్యాదు

May 2,2024 | 00:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ ్‌రెడ్డిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిఇఒ…