ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • కురుపాం నియోజకవర్గం సిపియం అభ్యర్ధి మండంగి రమణ నామినేషన్‌ కార్యక్రమం చిత్రాలు…

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

కురుపాం నియోజకవర్గం సిపియం అభ్యర్ధి మండంగి రమణ నామినేషన్‌ కార్యక్రమం చిత్రాలు…

Apr 24,2024 | 13:35

కురుపాం నియోజకవర్గం సిపియం అభ్యర్ధి మండంగి రమణ నామినేషన్‌ కార్యక్రమం మంగళవారం సందడిగా జరిగింది. ఫోటోలు….      

విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరికి సిపిఐ(యం) ఖండన

Apr 24,2024 | 13:17

విశాఖ : విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరిని సిపిఐ(యం) ఖండించింది. బుధవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … విశాఖ ఎన్నికల పర్యటనలో…

పెద్దిరెడ్డి సుధీర్‌ రెడ్డి కుమారుడి వీడియో హల్‌చల్‌

Apr 24,2024 | 12:41

ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : ముగ్గురు తాతలను ఒక్క పెద్ద నాన్నను గెలిపించాలంటూ … పెద్దిరెడ్డి సుధీర్‌ రెడ్డి కుమారుడి వీడియో సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తుంది. రానున్న…

అల్లూరిలో సిపిఎం ఎన్నికల ప్రచారం

Apr 24,2024 | 11:46

డుంబ్రిగుడ మండలం (అల్లూరి) : అల్లూరి జిల్లా కురిడి పంచాయతీ జంగిడివలస గ్రామంలో సిపిఎం నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల…

మత సామరస్యం కోసం నిలబడేది సిపిఎం : గఫూర్‌

Apr 24,2024 | 09:01

రాజ్యాంగాన్ని కాషాయీకరణ చేస్తున్న బిజెపి : గఫూర్‌ కోలాహాలంగా సిపిఎం నెల్లూరు అభ్యర్థి రమేష్‌ నామినేషన్‌ ప్రజాశక్తి – నెల్లూరు : కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి…

బిజెపితో ప్రజాస్వామ్యానికి ప్రమాదం : సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు

Apr 24,2024 | 08:55

ఉత్సాహంగా గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు నామినేషన్‌ ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : బిజెపి మేనిఫెస్టోలో ప్రజా సమస్యల ప్రస్తావన లేదని, ఒకే దేశం ఒకే…

పిఠాపురం…. గరం గరం

Apr 24,2024 | 00:35

పాగాకై శ్రమిస్తున్న పవన్‌ శ్రీ లోకల్‌ కార్డుతో వైసిపి అభ్యర్థి వంగ గీత శ్రీ పోటీలో ‘ఇండియా’ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి…

నేటితో సిఎం బస్సు యాత్ర ముగింపు

Apr 24,2024 | 00:25

26న వైసిపి మేనిఫెస్టో విడుదల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఎన్నికల నేపథ్యంలో వైసిపి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో చేపట్టిన బస్సు యాత్ర…

బరిలో మాజీ సీఎంల వారసులు !

Apr 24,2024 | 12:06

ఐదు ప్రధాన పార్టీల నుండి 8 మంది పోటీ.. ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలో వచ్చే నెల 13న జరగనున్నాయి. ఉమ్మడి తెలుగు…