ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • సిపిఎం అభ్యర్థి బాబూరావు విస్తృత ప్రచారం

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

సిపిఎం అభ్యర్థి బాబూరావు విస్తృత ప్రచారం

Apr 29,2024 | 14:26

విజయవాడ : విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలోని 24వ డివిజన్‌లో ఇండియా వేదిక బలపరిచిన సెంట్రల్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు సోమవారం విస్తృతంగా ఎన్నికల…

పింఛన్ల కోసం మండుటెండల్లో తిప్పడం సబబా ? : చంద్రబాబు

Apr 29,2024 | 12:45

కర్నూలు : పింఛన్ల కోసం మండుటెండల్లో తిప్పడం సబబా ? అని టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ……

” ఈ ఎన్నికలు మాకొద్దు – రాజకీయ నాయకులకో దండం ”

Apr 29,2024 | 12:12

ప్రజాశక్తి-విజయనగరం కోట : ” ఈ ఎన్నికలు మాకు వద్దు – రాజకీయ నాయకులకో దండం ” అంటూ … విజయనగరం జిల్లాలోని భోజరాజపురం గ్రాస్తులు ఎన్నికలను…

మా గ్రామంలోకి ప్రచారానికి రావొద్దు..

Apr 29,2024 | 11:55

పూతలపట్టు (చిత్తూరు) : పూతలపట్టు నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌ కుమార్‌ తమ గ్రామంలోకి ప్రచారానికి రాకూడదంటూ … సోమవారం వేపనపల్లి గ్రామస్తులు అడ్డుకునే యత్నం…

అరాచక పాలనకు ఓటుతో బుద్దిచెబుదాం – సిపిఎం ఇంటింటా ప్రచారం

Apr 29,2024 | 10:15

ప్రజాశక్తి-యంత్రాంగం :సిపిఎం అభ్యర్థులు ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బిజెపి, వైసిపి, టిడిపి అరాచక పాలనను ప్రజలకు వివరించారు. తమను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని,…

కూటమి కొట్లాటల్లో ధర్మవరం

Apr 29,2024 | 01:30

రాష్ట్రంలో అత్యంత ఖరీదైన నియోజకవర్గాల్లో ఒకటి త్రిముఖ పోరు తప్పదా? ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి :సత్యసాయి జిల్లాలోని ధర్మవరం అసెంబ్లి నియోజకవర్గంలో కమలం వాడిపోతుంది. అక్కడ బిజెపి జాతీయ…

జోష్‌ ఏదీ?

Apr 29,2024 | 01:15

మ్యానిఫెస్టోపై వైసిపి శ్రేణుల్లో అంతర్మథనం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2024 సాధారణ ఎన్నికల కోసం ప్రకటించిన మ్యానిఫెస్టో వైసిపి శ్రేణులను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది.…

ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలు

Apr 29,2024 | 00:43

– కొందరు ప్రత్యక్ష పోటీ – ప్రచార బాధ్యతల్లో మరికొందరు – ప్రధాన పార్టీలకు ప్రవాసాంధ్రుల మద్దతు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ…

ఎపిలో రూ.14కోట్ల విలువైన 66 కేజీల బంగారం స్వాధీనం

Apr 28,2024 | 16:53

అమరావతి :    ఎపిలో పోలీసుల తనిఖీల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారాన్ని ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ-హైదరాబాద్‌ వెళ్లే జాతీయ రహదారి…