ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • జనసేన గ్లాస్‌ గుర్తుపై పిటిషన్‌ కొట్టివేత

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

జనసేన గ్లాస్‌ గుర్తుపై పిటిషన్‌ కొట్టివేత

Apr 17,2024 | 00:00

ప్రజాశక్తి-అమరావతి : జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాల్‌ చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేస్తూ తీర్పు చెప్పింది. ఎన్నికల సంఘం నిబంధనలను అమలు…

వైసిపిలోకి టిడిపి, జనసేన నేతలు

Apr 16,2024 | 12:42

ప్రజాశక్తి-ఏలూరుప్రతినిధి ఏలూరు జిల్లా నారాయణపురంలో విడిది చేసిన సిఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పలు జిల్లాలకు చెందిన టిడిపి, జనసేన నాయకులు వైసిపిలో చేరారు. పల్నాడు జిల్లా…

వైసిపి నుంచి 134 కుటుంబాలు సిపిఎంలో చేరిక

Apr 16,2024 | 09:20

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని నాలుగు గిరిజన గ్రామాలకు చెందిన 134 కుటుంబాలు సోమవారం వైసిపి నుంచి సిపిఎంలో చేరాయి.…

దాడులకు బెదరను

Apr 16,2024 | 08:55

గుడివాడలో సిఎం జగన్‌ ప్రజాశక్తి- కృష్ణా, ఏలూరు ప్రతినిధులు : రాయి వేసి దాడి చేసినంత మాత్రాన తాను అదిరేది, బెదిరేది లేదని వైసిపి అధినేత, రాష్ట్ర…

రాజమండ్రి పార్లమెంటు బరిలో బిజెపిని ఓడించండి

Apr 16,2024 | 08:54

కూటమికి ఓటు వేసినా, వైసిపికి వేసినా మోడీకే రాజ్యాంగ పరిరక్షణ సభలో వక్తలు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : రాజమండ్రి పార్లమెంటు బరిలో బిజెపిని ఓడించాలని సిపిఎం…

దర్యాప్తు వేగవంతం చేయండి

Apr 16,2024 | 08:49

జగన్‌పై దాడి కేసులో సిఇఓ ఆదేశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి సంఘటనలో దర్యాప్తును వేగవంతం చేయాలని…

నంద్యాల ఎవరి సొంతం?

Apr 16,2024 | 08:22

 వైసిపి, టిడిపి బలీయంగా ఉన్నా ఇండియా వేదికకు చోటు ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : నంద్యాల జిల్లాలో ఒక పార్లమెంటు, 7 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలున్నాయి. నంద్యాల పార్లమెంటు,…

‘విజయనగరం’లో ఎన్నికల యుద్ధం

Apr 16,2024 | 08:21

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : విజయనగరం జిల్లా టిడిపిలో అసమ్మతి రాగాలు నెలకొన్నాయి. కొన్నిచోట్ల ఆశావహులు, అసంతృప్తివాదులు వెనక్కి తగ్గుతుండగా, మరికొన్ని చోట్ల మౌనం వహిస్తున్నారు.…