జనసేన గ్లాస్ గుర్తుపై పిటిషన్ కొట్టివేత
ప్రజాశక్తి-అమరావతి : జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేస్తూ తీర్పు చెప్పింది. ఎన్నికల సంఘం నిబంధనలను అమలు…
ప్రజాశక్తి-అమరావతి : జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేస్తూ తీర్పు చెప్పింది. ఎన్నికల సంఘం నిబంధనలను అమలు…
ప్రజాశక్తి-ఏలూరుప్రతినిధి ఏలూరు జిల్లా నారాయణపురంలో విడిది చేసిన సిఎం వైఎస్ జగన్ సమక్షంలో పలు జిల్లాలకు చెందిన టిడిపి, జనసేన నాయకులు వైసిపిలో చేరారు. పల్నాడు జిల్లా…
ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని నాలుగు గిరిజన గ్రామాలకు చెందిన 134 కుటుంబాలు సోమవారం వైసిపి నుంచి సిపిఎంలో చేరాయి.…
గుడివాడలో సిఎం జగన్ ప్రజాశక్తి- కృష్ణా, ఏలూరు ప్రతినిధులు : రాయి వేసి దాడి చేసినంత మాత్రాన తాను అదిరేది, బెదిరేది లేదని వైసిపి అధినేత, రాష్ట్ర…
కూటమికి ఓటు వేసినా, వైసిపికి వేసినా మోడీకే రాజ్యాంగ పరిరక్షణ సభలో వక్తలు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : రాజమండ్రి పార్లమెంటు బరిలో బిజెపిని ఓడించాలని సిపిఎం…
జగన్పై దాడి కేసులో సిఇఓ ఆదేశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడి సంఘటనలో దర్యాప్తును వేగవంతం చేయాలని…
వైసిపి, టిడిపి బలీయంగా ఉన్నా ఇండియా వేదికకు చోటు ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : నంద్యాల జిల్లాలో ఒక పార్లమెంటు, 7 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలున్నాయి. నంద్యాల పార్లమెంటు,…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : విజయనగరం జిల్లా టిడిపిలో అసమ్మతి రాగాలు నెలకొన్నాయి. కొన్నిచోట్ల ఆశావహులు, అసంతృప్తివాదులు వెనక్కి తగ్గుతుండగా, మరికొన్ని చోట్ల మౌనం వహిస్తున్నారు.…