ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • ఓటేసిన అరకు సిపిఎం ఎంపి అభ్యర్థి అప్పలనర్స

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

ఓటేసిన అరకు సిపిఎం ఎంపి అభ్యర్థి అప్పలనర్స

May 13,2024 | 11:00

అరకులోయ (అల్లూరి) : ఇండియా వేదిక బలపరిచిన అరకు సిపిఎం ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స అల్లూరి జిల్లా అరకులోయ మండలం బండం పంచాయతీ కేంద్రంలో ఓటు…

ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఉదయం 9 గంటలకు పోలింగ్‌ శాతం

May 13,2024 | 10:48

అమరావతి : ఎన్‌టిఆర్‌ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం ఉదయం 9 గంటలకు నమోదయిన పోలింగ్‌ శాతం వివరాలను ఎన్నికల మీడియా కేంద్రం వెల్లడించింది. 1. తిరువూరు…

2024 AP Elections- ఉదయం 10 గంటలకు 15 శాతం మేర పోలింగ్‌

May 13,2024 | 10:32

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం మేర పోలింగ్‌ నమోదయిందని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. అత్యధికంగా గాజువాక సెగ్మెంట్లో 19.1…

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబం

May 13,2024 | 08:40

ఉండవల్లి (గుంటూరు) : టిడిపి అధినేత చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరితో కలిసి…

అల్లర్లు జరగకుండా భారీ బందోబస్తు

May 13,2024 | 07:21

నలుగురు సీనియర్‌ అధికారులతో ప్రత్యేక నిఘా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తూ ఎన్నికల కమిషన్‌ చర్యలు…

ఇసి కొరడా

May 13,2024 | 06:50

పోలీస్‌పై ఇసి గురి – నంద్యాల ఎస్‌పి, డిఎస్‌పితోపాటు ఆరుగురు సిఐలపై వేటు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మరికొన్ని గంటల్లోనే పోలింగు ప్రారంభమవుతుండగా, కేంద్ర ఎన్నికల…

పులివెందులలో జగన్‌, ఉండవల్లిలో చంద్రబాబు

May 13,2024 | 00:33

-ఓటు హక్కు వినియోగించుకోనున్న నేతలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వైసిపి, టిడిపి, జనసేన అధినేతలు నేడు వారి, వారి ప్రాంతాల్లో సోమవారం ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వైసిపి అధినేత,…

ఓటే కీలకం

May 13,2024 | 00:30

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ప్రచారం ముగిసింది. ఇక కీలక ఘట్టమైన పోలింగ్‌ నేడు జరగనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఇప్పటి వరకూ బయట ఎన్ని తిప్పలు…