ఓటేసిన అరకు సిపిఎం ఎంపి అభ్యర్థి అప్పలనర్స
అరకులోయ (అల్లూరి) : ఇండియా వేదిక బలపరిచిన అరకు సిపిఎం ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స అల్లూరి జిల్లా అరకులోయ మండలం బండం పంచాయతీ కేంద్రంలో ఓటు…
అరకులోయ (అల్లూరి) : ఇండియా వేదిక బలపరిచిన అరకు సిపిఎం ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స అల్లూరి జిల్లా అరకులోయ మండలం బండం పంచాయతీ కేంద్రంలో ఓటు…
అమరావతి : ఎన్టిఆర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం ఉదయం 9 గంటలకు నమోదయిన పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల మీడియా కేంద్రం వెల్లడించింది. 1. తిరువూరు…
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం మేర పోలింగ్ నమోదయిందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా గాజువాక సెగ్మెంట్లో 19.1…
ఉండవల్లి (గుంటూరు) : టిడిపి అధినేత చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరితో కలిసి…
అమరావతి : సార్వత్రిక ఎన్నికల వేళ … నేడు ఎపిలో పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలు…
నలుగురు సీనియర్ అధికారులతో ప్రత్యేక నిఘా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తూ ఎన్నికల కమిషన్ చర్యలు…
పోలీస్పై ఇసి గురి – నంద్యాల ఎస్పి, డిఎస్పితోపాటు ఆరుగురు సిఐలపై వేటు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మరికొన్ని గంటల్లోనే పోలింగు ప్రారంభమవుతుండగా, కేంద్ర ఎన్నికల…
-ఓటు హక్కు వినియోగించుకోనున్న నేతలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వైసిపి, టిడిపి, జనసేన అధినేతలు నేడు వారి, వారి ప్రాంతాల్లో సోమవారం ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వైసిపి అధినేత,…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ప్రచారం ముగిసింది. ఇక కీలక ఘట్టమైన పోలింగ్ నేడు జరగనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఇప్పటి వరకూ బయట ఎన్ని తిప్పలు…