ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • అచ్చెన్న, అయ్యన్నకు ఇసి నోటీసులు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

అచ్చెన్న, అయ్యన్నకు ఇసి నోటీసులు

Apr 6,2024 | 00:22

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సోషల్‌ మీడియా వేదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పార్టీ…

రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగం

Apr 5,2024 | 23:54

లంచాలిస్తే తప్ప రైతులు పంట అమ్ముకోలేని దుస్థితి  ఆక్వా రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం  నరసాపురం, పాలకొల్లు పర్యటనల్లో టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాశక్తి – యంత్రాంగం :…

వైఎస్‌ఆర్‌ బిడ్డగా పోటీ

Apr 6,2024 | 00:38

 కడపలో వివేకా హంతకులను ఓడించండి  బస్సు యాత్రలో వైఎస్‌.షర్మిల ప్రజాశక్తి- కాశినాయన (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌.వివేకానందరెడ్డి హంతకులను ఓడించాల్సిన అవసరం ఉందని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల…

ఇండియా వేదిక గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా జంగాల : సిపిఐ

Apr 5,2024 | 23:29

ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : ఇండియా వేదిక నుంచి గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్‌ పోటీ చేస్తున్నట్లు…

వైసిపి ఎమ్మెల్సీ ఇక్బాల్‌ రాజీనామా

Apr 6,2024 | 00:50

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను వెంట నే ఆమోదించా లని శాసనమండలి…

ఎన్నికల శంఖారావం పూరిస్తున్నా : షర్మిల

Apr 5,2024 | 11:54

అమరావతి : ఎపిలో ఎన్నికల ప్రచారం జోరందుకున్న వేళ … ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు షర్మిల శుక్రవారం ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ”దేవుడి దీవెనలతో, నాన్న…

కూటమిలో మార్పులు చేర్పులు?

Apr 5,2024 | 11:55

 నర్సాపురం ఎంపి అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు  మరికొన్ని స్థానాల్లో కొత్త అభ్యర్ధులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన-బిజెపి కూటమిలో మార్పులు, చేర్పులు ఉంటుందనే చర్చ ఆయా పార్టీల్లో జరుగుతుంది.…

దగ్గుబాటి ప్రచారానికి నిరసన

Apr 4,2024 | 12:33

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురంలో దగ్గుబాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారంపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అనంతపురంలో న్నికల ప్రచారాన్ని దగ్గుబాటి ప్రసాద్…

నేడు సిపిఐ(యం) అత్యవసర సమావేశం

Apr 4,2024 | 12:00

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రంలో పోటీచేసే అసెంబ్లీ సీట్ల సర్దుబాటు, సీట్లను ఖరారు చేసేందుకు సిపిఐ(యం) అత్యవసర రాష్ట్ర కమిటీ సమావేశం 2024 ఏప్రిల్‌ ఈరోజు విజయవాడలో జరగనున్నట్లు…