ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

  • Home
  • రాష్ట్రానికి మీరేం చేశారు?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024

రాష్ట్రానికి మీరేం చేశారు?

Apr 19,2024 | 02:40

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు నాయుడుతోపాటు పవన్‌కల్యాణ్‌, బిజెపి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.…

29 కిలోల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం

Apr 19,2024 | 00:52

 1190 మద్యం బాటిళ్లు స్వాధీనం ప్రజాశక్తి-యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి అధిక…

‘పశ్చిమ’, ‘తూర్పు’లో ముగిసిన సిఎం బస్సుయాత్ర

Apr 18,2024 | 23:59

రోడ్‌షోలో పలువురితో మాట్లాడుతూ ముందుకు సాగిన జగన్‌  పటిష్ట భద్రతా చర్యలు ప్రజాశక్తి – తణుకు రూరల్‌, రాజమహేంద్రవరం ప్రతినిధి :  సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా…

సిపిఎంతోనే గిరిజన హక్కులు, చట్టాలకు రక్షణ

Apr 18,2024 | 23:53

ఆదివాసీలకు నష్టం చేస్తున్న వారిని ఓడించండి  అరకు ఎంపిగా అప్పలనర్సను గెలిపించండి : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి – అరకులోయ రూరల్‌ (అల్లూరి జిల్లా) : సిపిఎం…

క్లీన్‌చిట్‌ పొందిన అధికారులపై దర్యాప్తు : సిఇఒకు టిడిపి ఫిర్యాదు

Apr 18,2024 | 22:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 74 మంది అధికారులకు ప్రభుత్వం క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని టిడిపి కోరింది. ఈ మేరకు రాష్ట్ర…

వైసిపి ఎల్‌ఇడి ప్రచార రథాలు ప్రారంభం

Apr 18,2024 | 22:15

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు నేరుగా వివరించేందుకు రూపొందించిన ఎల్‌ఇడి ప్రచార రథాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

కల్యాణదుర్గంలో ఘర్షణ

Apr 18,2024 | 21:40

టిడిపి, వైసిపి నాయకుల పరస్పర దాడులు ఇరు గ్రూపులపై కేసులు నమోదు ప్రజాశక్తి-కల్యాణదుర్గం (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో గురువారం…

21న టిడిపి అభ్యర్థులకు బి-ఫామ్స్‌

Apr 18,2024 | 21:37

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా బి-ఫామ్స్‌ ఇవ్వనున్నారు. ఈ నెల 21న…

పులివెందులలో వైఎస్‌ సునీత ప్రచారం

Apr 18,2024 | 21:38

 షర్మిలకు ఓటు వేయాలని విజ్ఞప్తి ప్రజాశక్తి – పులివెందుల రూరల్‌ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పులివెందుల పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున మాజీ మంత్రి వైఎస్‌…