విశాఖపట్నం

  • Home
  • రహదారి స్థలం కబ్జా!

విశాఖపట్నం

రహదారి స్థలం కబ్జా!

Nov 30,2023 | 00:03

రహదారి స్థలం కబ్జా!కోటిన్నరకు టెండరు పెట్టిన వైసిపి నేత ఫిర్యాదు చేసినా చోద్యం చూస్తున్న అధికారులు ప్రజాశక్తి -గోపాలపట్నం : రహదారికి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి,…

వేగ నియంత్రణతో ప్రమాదాల నివారణ

Nov 29,2023 | 23:59

ప్రజాశక్తి- వేపగుంట : ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తూ, వేగ నియంత్రణతో వాహనాలను నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని పెందుర్తి ట్రాఫిక్‌ సిఐ అశోక్‌ అన్నారు. బుధవారం గోపాలపట్నం, పెందుర్తి…

బ్రెయిలీ లిపిలో మెనూ కార్డు ప్రారంభించిన సీఐఐ యంగ్‌ ఇండియన్స్‌

Nov 29,2023 | 11:31

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : సీఐఐ యంగ్‌ ఇండియన్స్‌ మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. బ్రెయిలీ లిపిలో తయారు చేసిన మెనూ కార్డులను హోటళ్లు, రెస్టారెంట్లలో అందుబాటులోకి తీసుకొస్తోంది.…

పార్కు నిర్మాణానికి శంకుస్థాపన

Nov 27,2023 | 22:53

 ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 26వ వార్డు పరిధి రామకృష్ణనగర్‌, చాకలిపేట వద్ద రూ.16.30 లక్షల వ్యయంతో నూతన పార్కు నిర్మాణం కోసం వార్డు వైసిపి ఇన్‌ఛార్జి పీలా…

అభివృద్ధి, సంక్షేమానికే ప్రాధాన్యత

Nov 27,2023 | 22:51

ప్రజాశక్తి -గాజువాక : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. జివిఎంసి 65వ వార్డులో రూ.79.21 లక్షల వ్యయంతో భానోజీతోట,…

రోడ్డు విస్తరణ పరిహార చెక్కులు అందజేత

Nov 27,2023 | 22:49

 ప్రజాశక్తి -మాధవధార : జివిఎంసి 51వ వార్డు పరిధి మాధవధార అంబేద్కర్‌ కాలనీ-3లో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు, దుకాణాలు నష్టపోయిన పలువురికి ప్రభుత్వం మంజూరు చేసిన…

పుష్కరిణిలో గంగా హారతి

Nov 27,2023 | 22:45

 ప్రజాశక్తి-సింహాచలం: సింహాచల దేవస్థానం వరాహ పుష్కరిణిలో గంగా హారతి కార్యక్రమాన్ని భక్తుల కోలాహాల మధ్య అర్చకులు అత్యంత వైభవంగా జరిపారు. కొండ దిగువ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి…

తారు రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం

Nov 27,2023 | 22:43

ప్రజాశక్తి -భీమునిపట్నం : జివిఎంసి నాలుగో వార్డు పరిధిలో తారురోడ్డు మరమ్మతు పనులను కార్పొరేటర్‌ దౌలపల్లి కొండబాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్డు…

న్యాయ వ్యవస్థ బలోపేతం కావాలి

Nov 27,2023 | 00:33

ప్రజాశక్తి-విశాఖ లీగల్‌ : రాజ్యాంగ స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఢిల్లీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా…