విశాఖపట్నం

  • Home
  • .మలేరియా కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

విశాఖపట్నం

.మలేరియా కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

Feb 8,2024 | 23:48

ప్రజాశక్తి -గాజువాక : జివిఎంసి మలేరియా విభాగంలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ కార్మికులుగా గుర్తించి, వారికి ప్రభుత్వపరంగా ప్రయోజనాలను కల్పించాలని జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌, గాజువాక…

నేర నియంత్రణకు సిసి కెమెరాలు కీలకం

Feb 8,2024 | 23:46

ప్రజాశక్తి -తగరపువలస : నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు నిఘా ఎంతో కీలకమని భీమిలి సిఐ డి.రమేష్‌ స్పష్టం చేశారు. గురువారం బాలాజీనగర్‌, చిట్టివలస, పెరికివీధి ప్రాంతాల్లో…

నేడే సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం

Feb 8,2024 | 23:44

విజయవంతంగా ట్రయల్‌ రన్‌ ప్రజాశక్తి- సింహాచలం : సింహాద్రి అప్పన్న తెప్పోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 9న, శుక్రవారం సాయంకాలం కొండదిగువ వరహా పుష్కరిలో 5:30గంటలకు స్వామి…

మురుగునీటితో కాజ్‌వే ఛిద్రం!

Feb 8,2024 | 23:43

గోస్తనీ బ్రిడ్జి నిర్మాణానికి వేసిన శిలాఫలకం తెంచిన తంటా రాకపోకలకు పాదచారులు, వాహనదారుల అవస్థలు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజాశక్తి-పద్మనాభం : జనాభాపరంగా మండలంలోనే మూడవ అతి…

కేన్సర్‌ చికిత్సకు కార్‌-టి సెల్‌ థెరపీ

Feb 8,2024 | 23:41

రాష్ట్రంలో మొదటిసారిగా అపోలో ఆసుపత్రిలో ప్రారంభం ప్రజాశక్తి – ఆరిలోవ : లుకోమియా, లింపోమా వంటి కొన్ని రకాల రక్త కేన్సర్లను పారదోలడానికి అధునాతన చిమెరిక్‌ యాంటిజెన్‌…

ఆశా వర్కర్లు ధర్నాని అడ్డుకునే యత్నాలు

Feb 7,2024 | 16:19

ప్రజాశక్తి-విశాఖ : గురువారం విజయవాడలో ఆశా వర్కర్లు భారీ ధర్నాను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. విశాఖ సిఐటియు కార్యాలయం ముందు పోలీసు మోహరించారు. ఆశావర్కర్ల గౌరవాధ్యక్షురాలు…

పార్కు నిర్మాణ పనులు పూర్తిచేయండి

Feb 6,2024 | 23:40

ప్రజాశక్తి-వేపగుంట : ప్రజలకు ఆహ్లాదం కలిగించే పార్కుల అభివృద్ధి పనులను త్వరతిగతిన పూర్తిచేయాలని జివిఎంసి కమిషనర్‌ సిఎం.సాయికాంత్‌ వర్మ అధికారులను ఆదేశించారు. 97వ వార్డు పరిధి రత్నగిరినగర్‌లో…

ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటాం

Feb 6,2024 | 23:36

 ప్రజాశక్తి-ఉక్కునగరం : ఎన్నో పోరాటాలు, ఉద్యమాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కును కాపాడుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు స్పష్టంచేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా…

రెండో రోజుకు పెన్షనర్ల దీక్షలు

Feb 6,2024 | 23:34

ప్రజాశక్తి -కరాస : ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన మర్రిపాలెంలోని పిఎఫ్‌ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి రెండో…