విశాఖపట్నం

  • Home
  • యువతలో కళా ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం

విశాఖపట్నం

యువతలో కళా ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం

May 24,2024 | 23:20

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : రాష్ట్ర వ్యాప్తంగాయువతలో ఉన్న కళాప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా నక్షత్ర ద స్టార్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎయు విసి ఆచార్య…

జీవవైవిధ్య పరిరక్షణతో ఆహార భద్రత

May 23,2024 | 23:41

ప్రజాశక్తి-విశాఖపట్నం : జీవ వైవిధ్య పరిరక్షణతో ఆహార భద్రత సాధ్యపడుతుందని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ వీసీ ఆచార్య టి.జానకిరామ్‌ అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని…

మట్టి దందాపై పరిశీలన

May 23,2024 | 23:34

ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలంలోని భీమన్న దొరపాలెం పంచాయతీ కోలవానిపాలెం, పప్పలవానిపాలెం చెరువు, పొలాలలో ‘యథేచ్ఛగా మట్టి దందా!’ శీర్షికన ప్రజాశక్తిలో గురువారం ప్రచురితమైన కథనానికి…

మాజీ ఎంపీ అప్పలనరసింహకు ఘన నివాళి

May 23,2024 | 23:32

ప్రజాశక్తి -గోపాలపట్నం : మాజీ ఎంపీ కీర్తిశేషులు పెతకంశెట్టి అప్పల నరసింహం 17వ వర్థంతినిఆయన తనయుడు స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యాన ఆయన స్వగృహంలో నిర్వహించారు. ముందుగా…

బిసిజి టీకాలను వినియోగించుకోవాలి

May 23,2024 | 23:30

ప్రజాశక్తి-మధురవాడ : మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అన్ని సచివాలయాల్లో క్షయ వ్యాధి నివారణ కోసం వేస్తున్న బిసిజి టీకాలను అందరూ వినియోగించుకోవాలని పిహెచ్‌సి వైద్యాధికారి…

ఎన్‌ఎడి వంతెనపై లారీ బోల్తా

May 23,2024 | 23:24

 ప్రజాశక్తి -గోపాలపట్నం : నగరంలో నుంచి గాజువాక వైపు పేపర్‌ బండిల్స్‌ లోడుతో వెళ్తున్న లారీ ఎన్‌ఎడి వంతెనపై రోటరీ డివైడర్‌ రైలింగ్‌ను ఢ కొట్టి బోల్తా…

పొంచి ఉన్న ప్రమాదం

May 23,2024 | 23:22

ప్రజాశక్తి – ఆరిలోవ : జివిఎంసి 9వ వార్డు పరిధి విశాలాక్షినగర్‌ కొండవాలు ప్రాంతంలో ప్రధాన రహదారి కోతకు గురైంది. ఈ రహదారిలో రాకపోకలు సాగించాలంటే కత్తిమీద…

కార్మిక సమస్యలపై ‘పర్సా’ నిరంతర పోరాటం

May 22,2024 | 23:49

 ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : కార్మికవర్గ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన కార్మికోద్యమ నేత పర్సా సత్యనారాయణ అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌…

కొత్త క్రిమినల్‌ చట్టాలపై అవగాహన అవసరం

May 22,2024 | 23:47

ప్ర‌జాశ‌క్తి – గ్రేట‌ర్ విశాఖ బ్యూరో అందరికీ న్యాయం అందించడం కోసం సమకాలీన, సాంకేతికతలకు అనుగుణంగా పలు అంశాలను పొందుపరిచి జులై 1 నుంచి దేశంలో అమలు…