విశాఖపట్నం

  • Home
  • ఎంపిఎల్‌ విజేత ఎండాడ హెచ్‌సిఎ

విశాఖపట్నం

ఎంపిఎల్‌ విజేత ఎండాడ హెచ్‌సిఎ

May 25,2024 | 23:46

రన్నరప్‌గా మధురవాడ రాక్‌స్టార్స్‌ ముగిసిన మధురవాడ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌విజేతలకు అట్టహాసంగా బహుమతుల ప్రదానం ప్రజాశక్తి -పిఎం పాలెం: మధురవాడ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మధురవాడ యువత,…

ఫోన్‌పే చేస్తేనే మద్యం!

May 25,2024 | 23:44

కొత్త నిబంధనతో గందరగోళం వైన్‌షాపుల దగ్గర మందుబాబుల గగ్గోలు ప్రజాశక్తి -గోపాలపట్నం : ప్రభుత్వ వైన్‌ షాపులు వద్ద మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. ఇన్నాళ్లు డబ్బులు ఇస్తేనే…

టిడ్కో ఇళ్లను ఎపుడిస్తారో..!

May 25,2024 | 23:39

ఐదేళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు ఎన్నికల ముందు గృహప్రవేశాల హడావిడి నేటికీ లబ్ధిదారులకు అందని వైనం ప్రజాశక్తి- పెందుర్తి : జివిఎంసి 92వ వార్డు పద్మనాభపురంలో నిర్మించిన 656…

దొంగతనాలపై అప్రమత్తత అవసరం

May 25,2024 | 23:38

నేర విభాగం డిసిపి వెంకటరత్నం ప్రజాశక్తి – ఆరిలోవ : వేసవి సెలవులు నేపథ్యంలో ఊళ్లకు వెళ్ళే వారు దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని నేర విభాగం డిసిపి…

స్ట్రాంగ్‌ రూమ్‌ల తనిఖీ

May 25,2024 | 23:31

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌లను రోజువారీ తనిఖీలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌…

బడిబయట ఉన్న వికలాంగ పిల్లల గుర్తింపు

May 24,2024 | 23:28

ప్రజాశక్తి- పద్మనాభం : సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు ఆదేశాల మేరకు సామయ్యవలస. మునివానిపాలెం గ్రామాలలో నిర్వహిస్తున్న 18ఏళ్లలోపు బడిబయట ఉన్న వికలాంగ పిల్లల గుర్తింపు,…

చైతన్య మహిళా కాలేజీలో ప్రాంగణ ఎంపికలు

May 24,2024 | 23:25

  ప్రజాశక్తి -గాజువాక: గాజువాక చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం టెక్‌ మహేంద్ర సంస్థ ఆధ్వర్యంలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించారు. కాలేజీకి చెందిన రెండు వందల…

కౌంటింగ్‌ ఏజెంట్లు అప్రమత్తత అవసరం

May 24,2024 | 23:23

ప్రజాశక్తి -భీమునిపట్నం : ఓట్ల లెక్కింపు కేంద్రంలో కౌంటింగ్‌ సమయంలో వైసిపి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని స్థానిక వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు…

జంతు సంక్రమిత వ్యాధులపై అప్రమత్తత

May 24,2024 | 23:21

ప్రజాశక్తి -ఆనందపురం: జంతువులు ద్వారా మనుషులకు వచ్చే వ్యాధులు అరికట్టడానికి అన్ని శాఖల సమన్వయంతో ఐక్యకార్యాచరణ అవసరమని వన్‌ హెల్త్‌ కమిటీ ప్రతినిధి డాక్టర్‌ ప్రదీష్‌ అన్నారు.…