విశాఖపట్నం

  • Home
  • ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకోరేం!

విశాఖపట్నం

ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకోరేం!

Feb 15,2024 | 23:48

కాంగ్రెస్‌ నేత కొయ్య ప్రసాదరెడ్డి ప్రజాశక్తి -తగరపువలస :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణఖు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న యత్నాలను రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఎందుకు…

సందడిగా ‘గీతం ‘ అంతర్జాతీయ యువజనోత్సవం

Feb 15,2024 | 23:46

ప్రజాశక్తి- మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ విద్యార్ధుల యువజనోత్సవం ‘సంయుక్త-24’ గురువారం సందడిగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గీతం అంతర్జాతీయ విద్యార్ధి వ్యవహరాల విభాగం…

మితిమీరిన సాంకేతికత వినియోగంతో మానసిక సమస్యలు

Feb 15,2024 | 23:44

కృత్రిమ మేథ నుంచి స్మార్ట్‌ఫోన్‌ వినియోగం వరకు ఎన్‌ఎఒపి సదస్సులో చర్చలు ప్రజాశక్తి- మధురవాడ : సామాజిక మాధ్యమాలు, కృత్రిమ మేధ, స్మార్ట్‌ఫోన్‌ల మితిమీరిన సాంకేతికత వినియోగంతో…

ఒపిఎస్‌ పునరుద్ధరించిన వారికే మద్దతు

Feb 15,2024 | 23:42

ప్రజాశక్తి పద్మనాభం : పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన రాజకీయ పార్టీలకే వచ్చే ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల మద్దతు ఉంటుందని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి…

విశాఖ రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన విశాల్ గున్ని

Feb 12,2024 | 15:17

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : 2010 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారి విశాల్ గున్ని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని డిఐజి రేంజ్ కార్యాలయంలో విశాఖపట్నం రేంజ్…

‘మీడియా-సామాజిక న్యాయం’ పై సదస్సు

Feb 10,2024 | 23:51

 ప్రజాశక్తి-సీతమ్మధార : అంబేద్కర్‌ మెమోరియల్‌ సొసైటీ ఆధ్వర్యాన అంబేద్కర్‌ భవన్‌లో శనివారం ‘మీడియా-సామాజిక న్యాయం’ అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సు ప్రారంభంలో అంబేద్కర్‌ చిత్రపటానికి అతిథులు, పూలమాలలు…

ప్రమాద రహిత జిల్లాగా విశాఖ రూపుదిద్దుకోవాలి : కలెక్టర్‌ మల్లిఖార్జున

Feb 10,2024 | 13:06

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ(విశాఖ) : రాష్ట్రంలోనే విశాఖపట్నం ప్రమాద రహిత జిల్లాగా రూపుదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జున, పోలీస్‌ కమిషనర్‌ డా.ఎ.రవిశంకర్‌ ఆకాంక్షించారు. ఆర్‌.కె.బీచ్‌ దగ్గర గల కాళీమాత…

కార్పొరేట్ల ప్రయోజనాలకే భూహక్కుల చట్టం

Feb 10,2024 | 00:15

బార్‌ అసోసియేషన్‌, స్టీరింగ్‌ కమిటీ ప్రతినిధుల ధ్వజం ప్రజాశక్తి- భీమునిపట్నం : కార్పొరేట్ల ప్రయోజనాలే లక్ష్యంగా ఎపి భూ హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని బార్‌…

డ్వాక్రాలకు సున్నా వడ్డీ వర్తింపజేయాలి

Feb 10,2024 | 00:07

ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి ప్రజాశక్తి- ములగాడ: డ్వాక్రా సంఘాలన్నింటికీ సున్నా వడ్డీ వర్తింపజేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి డిమాండ్‌ చేశారు. శుక్రవారం 63వ వార్డు…