విశాఖపట్నం

  • Home
  • ప్రభుత్వ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించండి

విశాఖపట్నం

ప్రభుత్వ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించండి

Jan 5,2024 | 23:49

సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావంగా ధర్నా ప్రజాశక్తి-ఉక్కునగరం : అంగన్వాడీ, మున్సిపల్‌, సర్వశిక్ష అభియాన్‌ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించాలని స్టీల్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు…

టీడీపీ కార్యకర్త కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Jan 5,2024 | 13:26

ప్రజాశక్తి-విశాఖ సౌత్ : టీడీపీ కార్యకర్త రమణ కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. ఇటీవల చంద్రబాబు అక్రమ అరెస్టు చేసిన క్రమంలో విశాఖ సౌత్ నియోజకవర్గం, విశాఖ…

అరెస్టులను ఖండిస్తూ ముఠా కార్మికుల నిరసన

Jan 4,2024 | 14:00

ప్రజాశక్తి-జగదాంబ : అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిఐటియు జగదాంబ జోన్ ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు (4-1-24) టౌన్ కొత్త రోడ్…

‘గోరుముద్ద’ పరిశీలన

Jan 3,2024 | 00:20

 ప్రజాశక్తి-సీతమ్మధార : సీతమ్మధార పరిధి జివిఎంసి ఎన్‌ఎంసి.హైస్కూల్‌లో ‘గోరుముద్ద’ అమలు తీరును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు గొండు సీతారాం మంగళవారం పరిశీలించారు.…

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మ్యూజియానికి శంకుస్థాపన

Jan 3,2024 | 00:17

 ప్రజాశక్తి-ఆరిలోవ : కైలాసగిరిపై అడ్వాన్స్‌డ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…

న్యూ ఇయర్‌ వేడుకల్లో కంచర్ల చిత్ర యూనిట్‌

Jan 2,2024 | 11:53

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ఎస్‌ఎస్‌ఎల్‌ఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్లో కంచర్ల అచ్యుతరావు నిర్మాతగా యాద్‌ కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ డైనమిక్‌ హీరో కంచర్ల ఉపేంద్ర కథానాయకుడుగా కంచర్ల…

మహిళ & యువ పారిశ్రామిక వేత్తలు అవగాహన సదస్సు

Dec 30,2023 | 10:24

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : నూతనంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పధకాలు, రుణాల…

కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 30,2023 | 00:47

ప్రజాశక్తి-యంత్రాంగం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం పలుచోట్ల ప్రయివేటు కార్మికులచే చేపట్టే పనులను, యార్డుల నుంచి బయటకు…

పంచ గ్రామాల సమస్యపై ధర్నా

Dec 30,2023 | 00:37

 ప్రజాశక్తి-సింహాచలం: 24 సంవత్సరాల నుంచి సాగుతున్న పంచ గ్రామాల భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన సింహాచలం ప్రధాన…